Bandi Sanjay | బీజేపీ - బీఆర్ఎస్ పొత్తు కాంగ్రెస్ పార్టీ సృష్టి అని బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పలు ఆరోపణలు చేసిందని గుర్తు చేశారు.
Food poisoning | ఫుడ్ పాయిజన్తో(Food poisoning) 13 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి(Rekulapally) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో(Government School) చోటుచేసుకుంది.
Shivabalakrishna | అక్రమాస్తుల కేసులో జైలుపాలైన హెచ్ఎండీఏ( HMDA) మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ (Sivabalakrishna) రిమాండ్ను నాంపల్లి కోర్టు మరో 14 రోజులు పొడిగించింది.
ACB | రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారిణి జగజ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నగదు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇప్�
CM Revanth | దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ
Yadadri Pathagutta | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy) అనుబంధ ఆలయమైన పాతగుట్ట(Yadadri Pathagutta) లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ( Brahmotsavam) ఘనంగా కొనసాగుతున్నాయి.
Minister Thummala | ప్రజాప్రతినిధులు(Political leaders) నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలు తెలసుకొని వాటిని పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు.
MLC Kavitha | రాష్ట్రంలో విద్యార్థినుల ఆత్మహత్యలు(Student suicides) ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం సీరియస్గా తీసుకొని తక్షణమే సమీక్ష నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)అన్నారు.