DGP Anjani Kumar | మణిపూర్(Manipur) రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల నేపధ్యంలో ఆ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ పౌరులను(Telangana People) రాష్ట్రానికి రప్పించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ లైన్(Helpline) ను ఏర్పాటు చేసినట్టు డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kum
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ను ఆదరిస్తున్నారని, సీఎంకు అండగా నిలవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల
హైదరాబాద్ : వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి
మాజీ మంత్రి షబ్బీర్ అలీ హుజూరాబాద్ టౌన్, మే 2: ప్రజలకు క్షమాపణ చెప్పి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. హుజూరాబాద్లో సోమవారం నిర్వహించిన కాంగ్రె�
పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్'నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది పండుగ శ
హోలీ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతిరాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో దినదినాభివృద్ధి సాధిస్తూ, అగ్రగామిగా నిలుస్తు�
Republic Day Greetings | రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మంగళవారం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతలు నివాళులర్పిస్తున్నానన్నారు. గణతంత్ర
Ministers Harish Rao | రాష్ట్ర ప్రజలకు, క్రిస్టియన్ సోదర సోదరీమణులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, గిరిజజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.