రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ను ఆదరిస్తున్నారని, సీఎంకు అండగా నిలవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల
హైదరాబాద్ : వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి
మాజీ మంత్రి షబ్బీర్ అలీ హుజూరాబాద్ టౌన్, మే 2: ప్రజలకు క్షమాపణ చెప్పి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. హుజూరాబాద్లో సోమవారం నిర్వహించిన కాంగ్రె�
పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్'నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది పండుగ శ
హోలీ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సత్యవతిరాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో దినదినాభివృద్ధి సాధిస్తూ, అగ్రగామిగా నిలుస్తు�
Republic Day Greetings | రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మంగళవారం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతలు నివాళులర్పిస్తున్నానన్నారు. గణతంత్ర
Ministers Harish Rao | రాష్ట్ర ప్రజలకు, క్రిస్టియన్ సోదర సోదరీమణులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, గిరిజజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి | దేశంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.