తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ (రాహుల్/రేవంత్)టాక్స్ విధిస్తున్నదని, రాష్ట్రంలో కోట్ల రూపాయల ట్యాక్స్లు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు.
Minister Sabitha IndraReddy | బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తేనే ప్రజలకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) అన్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంలో కేసీఆర్ పోరాటం ప్రపంచానికంతా తెలిసిందే. అంతటి త్యాగంతో కూడిన పోరాట చరిత్ర ఆయనది. ఉద్యమంలోనైనా స్వరాష్ట్రంలోనైనా నాటి నుంచి నేటి వరకూ ఉద్యమ నేత కేసీఆర్ ముందుచూపు చాలా �
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని , రాష్ట్రానికి ఆయనే శ్రీరామ రక్ష అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సర్వ మతాలకు ప్రాధాన్యం ఇస్తూ మూడు ప్రధాన మతాల ప్రార్థనా మందిరాలు నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం సంతోషించదగిన విషయం. దీని కోసం కృషి చేసిన ముఖ్యమం
పాతికేళ్ల వయస్సుకే మహాకవిగా దాశరథి కీర్తి గడించాడు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే తత్వమే అతడి ఇంతవాన్ని చేసింది. నిజాం పాలకుల చేతిలో స్వేఛ్చా స్వాతంత్య్రాలు కోల్పోయి జీవచ్చవాల్లా బ్రతుకుతున్న తెలంగాణా ప
Minister Errabelli | వరంగల్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు.
CM KCR | నాగర్కర్నూల్ : తెలంగాణ మోడల్ మాకు కావాలని దేశమంతా కోరుతున్నారు అని సీఎం కేసీఆర్ తెలిపారు. అనేక సభల్లో దేశ రమ్మంటుంది.. పోవాల్నా అంటే పో బిడ్డా మేం ఆశీర్వదిస్తాం అని మీరంతా చెప్పారు. తెలంగాణ ప
MLC Kavitha: తెలంగాణ ప్రజలకు ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్లో ఆమె తెలంగాణ తల్లి విగ్రహాన్ని పోస్టు చేశారు. తెలంగాణ టర్న్స్ 10 అన్న హ్యాష్ట్యాగ్ కూడా ఇచ్చారామె.
Minister KTR: పోరాట యోధుడే పాలకుడై.. సాధించిన తెలంగాణను సగర్వంగా... దేశంలోనే సమున్నతంగా నిలిపిన వేళ... దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది మన తెలంగాణ నేల... అని మంత్రి కేటీఆర్ ఇవాళ తన ట్విట్టర్లో వెల్లడించారు. ర�
MLA Gandra | తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రజల స్థితిగతుల్లో గణనీయమైన మార్పు వచ్చిందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Mla Venkata ramana reddy) అన్నారు.
DGP Anjani Kumar | మణిపూర్(Manipur) రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల నేపధ్యంలో ఆ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ పౌరులను(Telangana People) రాష్ట్రానికి రప్పించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ లైన్(Helpline) ను ఏర్పాటు చేసినట్టు డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kum