రాష్ట్ర బీజేపీ నేతలు | కేంద్ర ప్రభుత్వం ఏడాది కింద తెచ్చిన వ్యవసాయ చట్టాలు అనాలోచితంగా తీసుకొచ్చినవని, వాటివల్ల రైతులకు అన్యాయం జరిగిందని దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పి ఉపసంహరించుకున్నారు. ఏ�
అప్పుడు కాంగ్రెస్పై.. ఇప్పుడు బీజేపీపై నిప్పులు అదే వేదిక.. అదే జోష్.. తగ్గని ఆవేశంకేసీఆర్లో మళ్లీ కనిపించిన ఉద్యమ నేత హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): పదేండ్ల కిందటి వేదిక ఇప్పుడు మళ్లీ వేదికయ్యిం
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుపై ప్రధాని హర్షం | రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్ర
మాజీమంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం హైదరాబాద్, జూన్ 19(నమస్తే తెలంగాణ): చేసిందే తప్పు.. పైగా దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు దొంగ వేషాలు వేస్తున్నారని మాజీమంత్రి ఈటల రాజేందర్పై తెలంగాణ సమాజం భగ్గుమ�
నవమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు | రాష్ట్ర ప్రజలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్త్రీ-శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం శ్రీరామనవమి శుభాకాంక్షలు | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. యేటా వసంత రుతువులో చైత్రశుద్ధ నవమి రోజు వైభవంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా క�
సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు | తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం (ప్లవ నామ సంవత్సరం) సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ : ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో అడవుల పునరుద్ధరణ, సంరక్షణకు ప్రభుత్వం కృషి చేస్త�