ఖమ్మం : జిల్లాలోని బోనకల్ మండలంలోని చిన్న బీరవల్లి గ్రామం ఓనాడు కనీస అవసరాలకు ఇబ్బందులు ఎదుర్కొంది. సమస్యలు తీరే దారి లేదని ఆశలు వదులుకున్న వైనం. తాగునీటి సంక్షోభానికి, రోడ్లు, విద్యుత్ వంటి క�
తెలంగాణ అందుకు నిలువెత్తు సాక్ష్యం ఉమ్మడి పాలనలో ఎంతో నష్టపోయాం కష్టాలు బాసేందుకే రాష్ట్రం తెచ్చుకున్నం తెలంగాణపై ఇష్టంతోనే ఇంత అభివృద్ధి ఒక్కొక్క పథకం వెనుక ఎంతో ప్రయాస మాటలు మాత్రమే చెప్తే అయ్యేది క
సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని శ్రమచేసేటోళ్ల చేతుల్లోనే లక్ష్మి దాగుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆదివా రం సిద్దిపేట, కామా�
ధరణి కోసం మూడేండ్లు శ్రమించా వివాదాలు లేకుండా క్షణాల్లో రిజిస్ట్రేషన్లు సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో భూ పంచాయతీలు లేకుండా ధరణి పోర్టల్ తో విప్లవాత్మక మార్పులు తె�
నిండు వేసవిలో నిండుగా చెరువులు సాగునీటి ప్రాజెక్టులతోనే సాధ్యం సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టుమీద కొన్ని కుక్కలు మొరిగినప్పటికీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా తెల�
పత్తి పంటతో మార్కెట్లో అధిక లాభం దేశంలో ఎక్కడా ధాన్యం కొనలేదు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ వ్యవసాయంలో విప్లవాత్మకమైన మా ర్పులు రావాల�
సిద్దిపేట జిల్లా ప్రగతి కేసీఆర్ చలవే: మంత్రి హరీశ్ సిద్దిపేట జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా ప్రగతి ముఖ్యమంత్రి కేసీఆర్ చలవేనని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా �
తప్పులు సరిదిద్దుకునే అవకాశం వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లూ లభ్యం హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ప్రజలకు వివిధ రకాల సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉమంగ్’ మొబైల్ య�
నేటి నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తులు ముడిసరుకు రవాణా పునఃప్రారంభం వలస కార్మికుల తిరుగు ప్రయాణం హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నెలన్నర తర్వాత పరిశ్రమలు మళ్లీ పూర్తిస్థాయిలో తెరుచుకుం ట�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1006 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 11 మంది చనిపోయారు. 1798 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసుల
కామారెడ్డి : వచ్చే ఏడాది కామారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, పోలీసు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారం�
కామారెడ్డి : ఎల్లారెడ్డి, కామారెడ్డికి కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి తీరుతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, పోలీసు కార్యాలయాన్ని సీ�
కామారెడ్డి :సిద్దిపేట పర్యటన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కామారెడ్డి చేరుకున్నారు. కామారెడ్డి చేరుకున్న సీఎం కేసీఆర్కు జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకారం అన�