అంబులెన్సు సేవలకు చెల్లించే చార్జీలపై స్పష్టత ప్రైవేటు దవాఖానలకు ప్రభుత్వ ఉత్తర్వులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలని హెచ్చరిక హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన ఆరోగ్యశాఖ సాధారణ వార్డు+ ఐసొలేషన్ 4000వ�
ఇంటర్ ప్రాక్టికల్స్లో 100% మార్కులు విధివిధానాలు ఖరారుచేసిన ప్రభుత్వం బ్యాక్లాగ్ సబ్జెక్టుల్లో 35% మార్కులు ఈ విధానం ఒక ఏడాదికే పరిమితం ఒకట్రెండు రోజుల్లో ఫలితాలు విడుదల హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెల�
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు సామాన్య భక్తులకు సులభంగా దర్శనం తిరుమలలో కొవిడ్ కట్టడికి సమర్థవంతమైన చర్యలు టీటీడీ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి హయాంలో కీలక నిర్ణయాలు తీసుకున్న పాలకమ�
విచ్చలవిడిగా మత్తు పదార్థాల రవాణా విదేశాల నుంచి విమానాల ద్వారా తరలింపు నెలలోనే 97.5 కోట్ల డ్రగ్స్ పట్టివేత హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): మత్తుమాఫియా రెచ్చిపోతున్నది. పోలీసుల కన్నుగప్పి కోట్ల రూపాయ�
బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 23 : నీటి వాటా విషయంలో రాష్ర్టానికి అన్యాయం జరుగకుండా పోరాటం చేస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగు ల కమలాకర్ స్పష్టంచేశారు. గోదావరి, కృష్ణా నదుల�
కరోనా వేళ నిరుపేదలను ఆదుకున్నాం హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వ విభాగాలు హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి కోసం కఠిన చర్యలు తీసుకున్నామని డీజీపీ మహేందర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. డీజ�
ఎఫ్ఏవో సలహా మండలి సభ్యునిగా ఎంపిక భారత్ నుంచి డాక్టర్ కేశవులుకు అవకాశం హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ కే కేశవులుకు అరుదైన గౌర వం లభించింది. ఐక్యరాజ్య స
అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ నిర్ణయం పీవీ సమ్మిట్ను జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి సుల్తాన్బజార్, జూన్ 23: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి తెలియజేయాలన�
నారాయణపూర్ డ్యాం 8 గేట్లు ఎత్తివేత నేటి సాయంత్రానికి జూరాలకు జలాలు మహబూబ్నగర్, జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జూరాలకు భారీగా వరద వస్తున్నది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా
ఢిల్లీ : ములుగు జిల్లాలో ఉన్న రామప్ప దేవాలయాన్ని యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తించాడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద సింగ్ పటేల్ని రాష్ట్ర ప్రతినిధుల బృందం కోరింద