కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. తెలంగాణలోని గోదావరి నదిపై నిర్మించిన బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా చరిత్రకెక్
హైదరాబాద్ : నకిలి, గడువు ముగిసిన విత్తనాలు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. 9 మంది సభ్యులుగా గల ముఠాను పోలీసులు అ�
చేయి చాపే పనిలేదు.. సీఎం కేసీఆర్ సారు ఇచ్చే పెట్టుబడి సాయం ఎంతో మేలు చేస్తుంది. నాకు ఎకరన్నర పొలం ఉండగా రూ.7,500 వచ్చాయి. ఇక దుక్కులు, పంట విత్తడానికి ఈ నగదు సరిపోతుంది. ఇక ఎవరి దగ్గర చేయి చాపి డబ్బులు అడగాల్సిన
వ్యవసాయానికి సంబంధించిన పండుగ ఏరువాక పౌర్ణమిని గురువారం వరంగల్ అర్బన్ జిల్లాలో రైతులు నిర్వహించుకున్నారు. హసన్పర్తి, ధర్మసాగర్ మండలాల్లో రైతులు కాడెద్దులను కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో
కాళేశ్వరం ఘనత నేడు విశ్వవ్యాప్తం ‘లిఫ్టింగ్ ఏ రివర్’ పేరిట డాక్యుమెంటరీ మూడేండ్లపాటు శ్రమించి రూపకల్పన ఇంగ్లిష్ సహా ఆరు భాషల్లో ప్రసారం డిస్కవరీ, డిస్కవరీ హెచ్డీలో నేటి రాత్రి 8 గంటలకు జగద్విఖ్యా�
ముందుకొచ్చిన అమెరికా ఈవీ దిగ్గజ సంస్థ ఐదేండ్లలో 50 వేల విద్యుత్తు వాహనాల ఉత్పత్తి నిమ్జ్లో విడిభాగాల యూనిట్ ఏర్పాటుకు రెడీ సుమారు 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం అనేక రా
కృష్ణా నదిపై మొత్తం ఆరు నూతన ప్రాజెక్టులు సర్వేకు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకేనని వెల్లడి హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదిలో తెలంగాణకు హక్కుగా ర�
పీవీ సమిట్ క్యాంపుగా నామకరణం భీమదేవరపల్లి, జూన్ 24: వరంగల్ అర్బన్ జిల్లాలోని చారిత్రక కొత్తకొండ వీరభద్రస్వామి కొండపై గురువారం వరంగల్ జిల్లా పర్యాటక శాఖతో కలిసి 14 మంది సాహస కృత్యాలు చేశారు. పీవీ శత జయం
28న ప్రారంభించనున్న హోంమంత్రి అలీ ఖైరతాబాద్, జూన్ 24: దేశంలో కొన్ని రాష్ర్టాలకే పరిమితమైన స్కిన్బ్యాంకు పేదల దవాఖాన ఉస్మానియాలో అందుబాటులోకి రానున్నది. రూ.60 లక్షల వ్యయంతో, 1,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో హె
నర్సింగ్ కాలేజీలకు 720 మంజూరు హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఇటీవల ఏర్పాటుచేయాలని నిర్ణయించిన 7 కొత్త మెడికల్ కాలేజీలకు 7,007 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసింది. పోస్టులను భర్తీచేయడానికి మెడిక�
అవార్డులు, రివార్డులతోపాటు అభివృద్ధికి సహకరించండి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై-3), ఉపాధి హామ
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఒక్క ఏడాదిలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులు చరిత్ర సృష్టించారని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతు