వినూత్న పద్ధతిలో సాగు సంగారెడ్డి జిల్లా రైతు ప్రయత్నం న్యాల్కల్, జూన్ 25 : సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం ఆత్నూర్ గ్రామానికి చెందిన రైతు యాదయ్య కంది పంట సాగు చేస్తున్�
రూ.14,999కు 2 రోజుల టూర్ హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) తిరుపతికి ప్రత్యేక విమాన ప్యాకేజీని ప్రారంభించింది. రెండు రోజుల టూర్కు ఒక్కో వ్యక్తికి రూ.14,9
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో టీకాలు వేసుకొన్నవారు కోటి దాటారు. మొదటిడోసు టీకా తీసుకున్నవారి సంఖ్య 86,06,292కు చేరగా, రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య 14,47,066కు చేరింది. దీంతో శుక్రవారం సాయంత్రం వర�
జమ్మికుంట, జూన్ 25: చికిత్స పొందుతూ మరణించిన పేద జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అండగా నిలిచారు. దవాఖానలో బిల్లులో రూ.4.50 లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. కరీంనగర్ జిల్ల�
17 టన్నులు.. రూ.2 కోట్ల విలువ ఏడుగురి ముఠా అరెస్ట్ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేసేందుకు నకిలీ విత్తనాల ముఠా చేస్తున్న భారీ కుట్రను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు.
60.84 లక్షల రైతులకు చేరిన రైతుబంధు సొమ్ము పూర్తయిన వానకాలం పంట సాయం పంపిణీ హైదరాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ): వానకాలం పంట పెట్టుబడి కోసం రైతులకు రైతుబంధు పంపిణీ పూర్తయిం ది. ఈ నెల 15నుంచి ప్రభుత్వం అన్నదాతల ఖా
సీఎం దత్తత గ్రామానికి కొత్త రూపురేఖలు : కలెక్టర్ తుర్కపల్లి, జూన్ 25: త్వరలో వాసాలమర్రి గ్రామ రూపురేఖలు మారనున్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత �
స్థలాన్ని పరిశీలించిన జడ్పీ చైర్మన్లు త్వరలో ఆవిష్కరణకు ఏర్పాట్లు పెద్దపల్లి, జూన్ 25 (నమస్తే తెలంగాణ)/మహదేవపూర్: ప్రపంచ చరిత్రలో కాళేశ్వరం అనే అద్భుత అధ్యాయానికి శ్రీకారంచుట్టి రెండేళ్లుగా తెలంగాణ బీ
తుది దశకు చేరిన నిర్మాణ పనులు కాళేశ్వరం, జూన్ 25: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మి పంప్హౌస్ వద్ద ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేక డిజైన�
ఫోన్ చేస్తే భవన వ్యర్థాల తరలించే సదుపాయం హైదరాబాద్లో టోల్ ఫ్రీ నంబర్ 18001201159 త్వరలో ‘మై జీహెచ్ఎంసీ యాప్’: మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ వ్యర్థాల ర�
అన్ని పరిస్థితులకు సిద్ధంగా సర్కారు కొవిడ్ సేవలకు 1905 టోల్ఫ్రీ నంబర్ వెంగళ్రావునగర్లో కమాండ్ కంట్రోల్రూం ప్రారంభించిన మంత్రి కే తారకరామారావు హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): కరోనా థర్డ్ వేవ్�
హైదరాబాద్ : కరోనా పరిస్థితుల్లో ప్రయాణీకులకు సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైద్రాబాద్ మెట్రో రైల్ సేవలందిస్తున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. మెట్రోను మరింత సమర్థవంతంగా నడిపించే దిశ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1,061 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 11 మంది చనిపోయారు. 1,556 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా క�