పీర్ల దర్శనానికి వెళ్తుండగా దుర్ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్లో విషాధం బీర్కూర్, జూన్ 26: పీర్ల దర్శనానికి వెళ్తూ నలుగురు జలసమాధి అయ్యారు. మంజీరా న ది దాటుతుండగా ఇసుకకయ్యలో పడి దుర్మరణం చెందారు. ఈ ఘటన �
పేకాట, బెట్టింగ్లో ఇల్లు గుల్ల యాప్లు, వెబ్సైట్లకు బానిసలవుతున్న యువత అరచేతిలోనే వేలాది వెబ్సైట్లు, యాప్లు మన రాష్ట్రంలో నిషేధం ఉన్నా లొకేషన్ చేంజ్ తక్కువ వ్యవధిలో ఎటువంటి శ్రమ లేకుండానే భారీగ�
ప్రారంభించనున్న విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై మరింత అవగాహన కల్పించటం, చైతన్యం తేవటానికి ఆదివారం ఉదయం 10 గంటలకు పీవీ నరసింహారావుమార
వ్యవసాయంలో కృత్రిమ మేథ సాగు, మార్కెటింగ్లో అమలు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం చర్యలపై రాష్ర్టాలకు సూచన హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం సాంకేతిక రంగంలో ఏఐ హవా నడుస్తున్నది. ఈ అధునాతన సాంకేత�
రాష్ట్రవ్యాప్తంగా నాలుగు క్లస్టర్లుగా పోలీస్ స్టేషన్లు సిబ్బంది మధ్య ఆరోగ్యకర పోటీపెంచే చర్యలు వర్టికల్స్ విధానంలో మరిన్ని అంశాల జోడింపు హైదరాబాద్, జూన్ 26, (నమస్తే తెలంగాణ): పోలీసుల పనితీరును అంచనా�
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 26: ఉస్మానియా వర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును జూలై 5 వరకు పొడిగించినట్టు అధికారులు తెలిపారు. రూ.200 అపరాధరుసుముతో జూలై 8 వరకు ఫీజు చెల్లించ
కొత్తగూడెం క్రైం, జూన్ 26: ఇటీవల మృతిచెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ భార్య జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారద (45) కరోనాతో ఈ నెల 24న మృతిచెందినట్టు తెలుస్తున్నద
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పది మందిని ఉపాధ్యక్షులుగా ఏఐసీసీ నియమించింది.
మరియమ్మ లాకప్ డెత్పై తక్షణ విచారణ తప్పని తేలితే పోలీసుల ఉద్యోగం తొలగింపు చట్టప్రకారం డీజీపీ కఠినచర్యలు తీసుకోవాలి ఇలాంటి చర్యలను సహించం: సీఎం కేసీఆర్ మృతురాలి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం,నివాసగృహం,
కేంద్ర జల్శక్తి మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ‘రాయలసీమ’తో రాష్ర్టానికి అన్యాయంపై వివరణ నీటి పంపకాల్లో అన్యాయం జరుగకుండా చూస్తాం సీఎంకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హామీ వారంలో నివేదిక
సీమ ఎత్తిపోతల కొనసాగింపుపై ఏపీ సీఎస్కు ఎన్జీటీ హెచ్చరిక అనుమతి లేనిదే ‘రాయలసీమ’ చేపట్టొద్దని చెప్పాం పనులు కొనసాగినట్టు తేలితే ఊచలు లెక్కపెట్టాల్సిందే ఆంధ్రప్రదేశ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి
పల్లె, పట్టణ ప్రగతిపై దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పల్లె ప్రగతిపై సీఎం సమీక్ష హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి పల్లె, పట్ట్ణణ ప్రగతి కార్యాక్రమాన్ని �