హైదరాబాద్ : రాష్ట్ర ప్రణాళిక శాఖను క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయడమే కాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో క్రియాశీల పాత్రను పోషించేందుకు కాకతీయ గవర్నెన్స్ ఫెలోస్ పేరిట యువ ( యంగ్ ) నిష్ణాతులను ఎంపిక చే�
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో కార్యదర్శిగా చెంగల్వ కళ్యాణ్ రావు ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ లీగల్ సెల్కు చెందిన కళ్యాణ్ రావు తెలంగాణ భవన్ కేంద్రంగా పని చేసే ఎన్నికల న్యాయ �
హైదరాబాద్ : తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీయూజీసెట్-2021) జులై 11న జరగనుంది. 2021-22 విద్యాసంవత్సరానికి గాను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్ష�
గజ్వేల్ : జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన కార్యక్�
సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 29: ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ పథకం ద్వారా ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడంతోపాట�
ఈటల.. సీఎం పదవి తప్ప అన్నీ అనుభవించిండు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే హుజూరాబాద్ ప్రజలు మంత్రి తన్నీరు హరీశ్రావు వీణవంక, జూన్ 29: అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే ఈటల రాజేందర్ ఆత్మగౌరవ నినాదం చేస్తున్నారన�
వందల ఎకరాలు సంపాదించుకున్నడు ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఫైర్ జమ్మికుంట, జూన్ 29: ‘ఈటల రాజేందర్ టీఆర్ఎస్లో ఉండి పదవులన్నీ అనుభవించిండు. ఏమన్నా పోగొట్టుకున్నడా.. ఏంది?. వేల కోట్లు, వందల ఎకరాలు సంపాద
హైదరాబాద్/ ఖైరతాబాద్/ కవాడిగూడ, జూన్ 29 (నమస్తే తెలంగాణ): దళితుల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆలయాలు కడతామని ఎస్సీ కార్పొ�
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ‘తుక్కులో పెట్టుబడి పెట్టండి. భారీ లాభాలు పొందండి’ అని పలువురిని నమ్మించిన ఓ వ్యాపారి దాదాపు రూ.2 కోట్లతో పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో ఆ వ్యాపారిని సీసీఎస�
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోమవారం 2.21 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసినట్టు వైద్యారోగ్యశాఖ స్పష్టంచేసింది. ప్రభుత్వ కేంద్రాల్లో 1.96 లక్షల మంది, ప్రైవేటు కేంద్రాల్లో 25 వేల మంది వ్యాక్సిన్�
కరీంనగర్ : రైతుబంధు పథకంతో రాష్ట్రంలోని 90 శాతం సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఇటువంట�