హైదరాబాద్ : కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ వైఖరిని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తప్పుబట్టారు. ఏపీతో జల వివాదం నేపథ్యంలో నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో కీలక సమీక్ష న�
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా అభివృద్ధి పయనంలో పయనించడానికి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా బ్యాంకర్లు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరార�
హైదరాబాద్ : కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) పిలుపు మేరకు గచ్చిబౌలి స్టేడియంలో ఒలింపిక్స్ సెల్ఫీ పాయింట్ను శాట్స్ ఏర్పాటు చేసింది. దీనిని జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేష�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 848 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 6 మంది చనిపోయారు. 1,114 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసు�
జనగామ : జిల్లాలోని ఖిలాషపూర్లో బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన చారిత్రాత్మక కోట పునరుద్ధరణ పనులను స్థానిక ఎమ్మెల్యే డా. రాజయ్యతో కలసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం ప్�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నీటిపారుదలపై కీలక సమీక్ష చేపట్టారు. ఏపీతో కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో నీటిపారుదలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ ప్రత�
సిద్ధిపేట : రైతే కేంద్ర బిందువులుగా రైతు వేదికలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. నాల్గవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేట అర్బన్ మండల�
పోతిరెడ్డిపాడుతో వైఎస్సార్ జల దోపిడీ సీమ లిఫ్ట్తో మరో దోపిడీకి జగన్ యత్నం ఏపీ సీఎంపై మండిపడ్డ మంత్రి పువ్వాడ రఘునాథపాలెం, జూలై 2: ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పోతిరెడ్డిపాడు న
ఒక్కరోజే 53.7 లక్షల మొక్కలు జోరుగా పల్లె, పట్టణ ప్రగతి ఏడోవిడత తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 61 లక్షల మొక్కలను పంపిణీ చేయగా.. 53.7 లక్�
పేదోళ్ల పార్థివదేహాలకూ గౌరవప్రదంగా అంత్యక్రియలు గ్రామానికో వైకుంఠధామంతో మార్పు రూ.1554 కోట్లతో నిర్మాణం.. 97% పూర్తి పట్టణాల్లో నిర్మాణాలకు రూ.200 కోట్లు పల్లె, పట్టణ ప్రగతితో సమూల మార్పులు హైదరాబాద్, జూలై 2 (న�
తల్లిదండ్రుల మృతితో అనాథలైన అక్కాతమ్ముడు దాతల చేయూతతో గోడల వరకే ఇంటి నిర్మాణం పైకప్పు నిర్మాణానికి సాయం కోసం ఎదురుచూపులు సంస్థాన్ నారాయణపురం, జూలై 2: ఏడేండ్ల క్రితం తండ్రిని, ఏ డాది క్రితం తల్లిని కోల్ప�
హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): హైకోర్టు బార్ కౌన్సిల్ చైర్మన్గా ఎన్నికైన పొన్నం అశోక్గౌడ్ను పలువురు గౌడసంఘాల నేతలు శుక్రవారం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో అఖిల