హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రెండోరోజు శుక్రవారం ఉత్సాహంగా కొనసాగాయి. ప్రతి గ్రామం, పట్టణాల్లోని డివిజన్లు, వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టా�
మేడ్చల్ మల్కాజ్గిరి : పల్లె ప్రగతి కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరు భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. పుట్టి పెరిగిన ఊరి రుణం ప్రతి ఒక్కరు త�
జగిత్యాల : రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో పలు అభివృద్ది పనులను మంత్రి ప్రారంభిం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 9 మంది చనిపోయారు. 1,175 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కే�
జగిత్యాల : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో రూ. 10 లక్ష వ్యయంతో సీసీ రోడ్డ�
సిద్దిపేట : మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయని, మరో నెల రోజుల్లో మల్లన్న సాగర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రానున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సి
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ B.E. సెమిస్టర్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ వర్సిటీ అధికారులు నిర్ణయం వెలువరించారు. వాస్తవానికి మార్చి/ఏప్రిల్ 2021లోనే పరీక్షలు జరగాల్సి ఉంది. కాగా కొవిడ్-19 సంక్�
రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో ఆదాయం పెంచి పేదలకు పంచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్లో నిర్మించిన గొ�
హైదరాబాద్ : నగరంలో ‘స్త్రీ కౌన్సెలింగ్ సెంటర్’ ప్రారంభమైంది. హైదరాబాద్ పోలీసుల సహకారంతో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ గురువారం గోల్కొండ పోలీస్ స్టేషన్ వద్ద ఈ స్త్రీ కౌన్సెలింగ్ సెంట�
హైదరాబాద్ : తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వ్యక్తులందరికీ కొవిడ్ టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. దీని ప్రకారం 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ప్రభుత్వ వ్యాక్సినేషన్ క
హైదరాబాద్ : ప్రతీ ఏడాది జులై 1వ తేదీని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు డాక్టర్
హైదరాబాద్ : తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి.శ్రీనివాస రావు పుట్టినరోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీనివాసరావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటారు. గ్రీన్
హైదరాబాద్ : జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆమోదానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు