మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల చేసిన ట్వీట్పై ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ తన దైన శైలిలో స్పందించారు. ‘కేటీఆర్ జీ గోషామహల్ నియోజ�
మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ బేగంపేట�
తెలంగాణను అభినందించిన 5 రాష్ర్టాల అధికారులు హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని మున్సిపాలిటీల్లో చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని పలు రాష్ర్టాల అధికారుల బృందం ప్రశంసించింది.
పట్టాల కేటాయింపు కంటే అధికంగా ఆక్రమణలు అటవీభూములను గద్దల్లా తన్నుకుపోతున్న పెద్దలు బినామీ పేర్లతో పాగా వేస్తున్న రాజకీయ నేతలు అన్యాక్రాంత అటవీభూముల రక్షణే ప్రభుత్వ లక్ష్యం హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస�
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ఎటువంటి అడ్వాన్స్ లేకుండానే వివాహాది శుభకార్యాలకు టీఎస్ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్టు ఆ సంస్థ ఎ
పేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యం హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి ప్రథమ వర్ధంతిని శుక్రవారం హైదరాబాద్లో నిర్వ�
కొత్త ధర ప్రకారం డీడీలు తీసినవారికి గొర్రెలు నవంబర్ 15 నాటికి చేప పిల్లల పంపిణీ పూర్తి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ఈ నెల 24వ తేదీ నుంచి గొర్రెల పంపిణీ కా
వర్సిటీలో అక్రమాలపై పాలకమండలి ఆగ్రహం 30న వర్సిటీలోనే పాలకమండలి సమావేశం హైదరాబాద్/నిజామాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ యూనివర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా 113 మంది ఔట్ సోర్సిం గ్ స�
‘మా గూడెం, మా తండాలో మా రాజ్యం’ను నిజంచేశాం కుమ్రంభీం జయంతి సందర్భంగా సీఎం నివాళి హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): అడవి బిడ్డల హకుల పోరాట యోధుడు కుమ్రంభీం ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్�
ప్రపంచంలోనే ఎత్తయిన బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శన శనివారం రాత్రి 9.40, 10.40కు లేజర్ షోలు హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ)/ఖలీల్వాడి: విశ్వ యవనికపై మెరిసేందుకు బతుకమ్మ మరోసారి సిద్ధమైంది. శనివారం రాత్రి 9.40, 1
హైదరాబాద్, అక్టోబర్ 22, (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ డాక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య దాఖలు చేసిన పిల్పై విచారణ ఈ నెల 25కు వాయిదాపడింది. ఈ పిల్ శుక్రవ�
Dalit Bandhu | 2014 నుంచి వందల పథకాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వమే అనుసరిస్తున్నది. ఎన్ని అవాంతరాలు వచ్చినా పథకాన్ని నిలిపివేసిన దాఖలా ఒక్కటీ లేదు. మ్యానిఫెస్టోలో పెట్టని పథకాలను