అధ్యాపకుల వినతికి మంత్రి సబిత స్పందన ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 7: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఏడో వేతన సవరణ (యూజీసీ) అమలు సాధ్యాసాధ్�
14.87 కోట్లతో లా చాంబర్స్, క్రచ్, డిస్పెన్సరీ నిర్మాణం హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): హైకోర్టు ఆవరణలో న్యాయవాదుల కోసం లా చాంబర్స్ భవనం, పిల్లల సంరక్షణ కేంద్రం (చైల్డ్కేర్ సెంటర్), అత్యవసర వైద్య సేవల క
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లో మరో 4 రోజులు భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది. ఉత్తర ఒ�
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా దవాఖాన భవానాన్ని కూల్చి తిరిగి కొత్తగా నిర్మిస్తారా లేక వారసత్వ భవనాన్ని కాపాడుతూ ఖాళీస్థలంలో కొత్త భవనాలను నిర్మిస్తారా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని హైకోర్�
సీమ ఎత్తిపోతలపై తప్పుడు నివేదికలు హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): సీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతుల కోసం ఏపీ సర్కారు ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీని కూడా తప్పుదారి పట్టించింది. బుధవారం వర్చువల్ పద్ధత�
మంచిర్యాల : దేశంలోనే ఎక్కడలేని విధంగా గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒ�
హైదరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాలను రవీంద్రభారతిలో రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం ప్రారంభించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తె�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 772 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,10,141 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 772 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా
హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) చీఫ్గా రేవంత్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని గాంధీభవన్లో టీపీసీసీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మ
నల్లగొండ : హామీ మేరకు సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటికీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 2021-22 విద్యా సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. దోస్త్ ద్వారా విద్
3.76 లక్షల మొక్కల పంపిణీ 1,510 టన్నుల శిథిలాల తరలింపు 1,248 దళిత బస్తీల్లో అధికారుల పర్యటన హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి ఉద్యమంలా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఆరో రోజు మ�
కేసీఆర్ ఒక్కరే ప్రజల కోసం పని చేస్తున్నారు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంగారెడ్డి, జూలై 6(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే ప్రజలు మోసపోవటం ఖాయమని.. ఈ రెండు పార్టీలు ప్రజలకు చేస్తున్�