ఆ పార్టీకి టీఆర్ఎస్పై మాట్లాడే హక్కు లేదు బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్ హెచ్చరిక హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ ఎంపీ అరవింద్ అబద్ధా�
ధాన్యం సేకరణపై కేంద్రం విముఖత రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ దారుణ వైఖరి కేంద్రాన్ని ఒప్పించేందుకు రాష్ట్రం యత్నం ఢిల్లీలోనే ఉన్న మన ఉన్నతాధికారులు యాసంగి పంట 21 లక్షల టన్నులు ఇప్పటికీ మన రాష్ట్రంలోనే సేకరి
కేంద్రం నుంచి లేఖ తెప్పించిందీ లేదు దొంగ దీక్షను కొనసాగించిందీ లేదు.. మధ్యాహ్నం రెండు గంటలకే శిబిరం నుంచి ఔట్ అన్నదాతను దగా చేస్తూ.. రైతు పేరిట దీక్షలా? ఉప ఎన్నికలో ఓట్ల కోసమే సంజయ్ దొంగ జపం బీజేపీపై నిప్
పెట్టుబడులు పెడితే సంపూర్ణ సహకారం ఫ్రాన్స్ కంపెనీల సీఈవోలతో కేటీఆర్ క్షిపణి వ్యవస్థల సంస్థ ప్రతినిధులతో భేటీ రాష్ట్రంలో సౌందర్యసాధనాల మార్కెట్పై కాస్మొటిక్వ్యాలీ బాధ్యులతో సమావేశం రోజంతా వరుస భ�
సీఎస్ను కోరిన టీఎన్జీవో కేంద్ర సంఘం హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి
అధికారులకు సీఎస్ ఆదేశం హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): రాజీవ్ స్వగృహ, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, ఇతర గృహనిర్మాణ పథకాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్క�
Huzurabad | హుజూరాబాద్ ప్రజలను మభ్యపెట్టేందుకు బీజేపీ దొంగ ప్రమాణాలు చేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారో చెప్తూ ‘ప్రమాణ పత్రం’ పేరుతో ఆ పార్టీ నేతలు ఒక
సుమారు 100 కోట్ల ఆస్తినష్టం ఉట్నూర్, అక్టోబర్ 27: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్రోడ్లో ఉన్న మద్యం డిపోలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మద్యం డిపోలో ఉదయం విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. వెంటన
ఇద్దరు అన్నదమ్ములు మృతి ఆదిలాబాద్ జిల్లా గుండాలలో ఘటన ఇచ్చోడ, అక్టోబర్ 27: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు హతమయ్యారు. ఎంపీటీసీ, సర్పంచ్ మధ్య నెలకొన్న వివాదం వల్
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేరచరిత్ర ఉన్నవారిని నియమించడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో మొత్తం 18 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూ�
‘నమస్తే తెలంగాణ’తో గెల్లు శ్రీనివాస్ యాదవ్ సీఎం కేసీఆర్కు ద్రోహం చేయాలని చూసిండు ఆయనకు సొంత ప్రయోజనాలే ముఖ్యం వందల కోట్లు ఉన్నా ఒక్క పైసా పెట్టడు పేదల వ్యతిరేకి.. దళితబంధును ఆపించిండు నాకో అవకాశం ఇవ్