హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేరచరిత్ర ఉన్నవారిని నియమించడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో మొత్తం 18 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూ�
‘నమస్తే తెలంగాణ’తో గెల్లు శ్రీనివాస్ యాదవ్ సీఎం కేసీఆర్కు ద్రోహం చేయాలని చూసిండు ఆయనకు సొంత ప్రయోజనాలే ముఖ్యం వందల కోట్లు ఉన్నా ఒక్క పైసా పెట్టడు పేదల వ్యతిరేకి.. దళితబంధును ఆపించిండు నాకో అవకాశం ఇవ్
పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల నిర్వాకం హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు.. విద్యార్థులు ఫీజులే కాకుండా.. జరిమానాలు సైతం చెల్లించాలని హుకుం జా�
కోయంబత్తూరుకు చెందిన ఎంఅండ్ సీ ప్రాపర్టీస్ సంస్థ వితరణ హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సీ ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లి�
సాగర్ ఎడమ కాల్వపై నందికొండ నివేదికలో స్పష్టం నిబంధనలకు విరుద్ధంగా 3.78 లక్షలకు పెంపు ఉద్దేశపూర్వకంగా పెంచిన ఉమ్మడి ఏపీ సర్కారు దాన్ని 1.3 లక్షల ఎకరాలకే పరిమితం చేయాలి కృష్ణాబోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ హైద�
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు బీమా సౌకర్యం పొందేందుకు ఈ నెల 31తో గడువు పూర్తవుతున్నదని, ఈలోగా ప్రీమియంతోపాటు సంబంధిత పత్రాలు సమర్పించాలని రాష్ట్ర బీమా నిర్దేశాలయం సం
ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అవకాశం కోటపల్లి, అక్టోబర్ 26: ప్రాణహిత పుష్కరాలను వచ్చే ఏడాది ఏప్రిల్ 13 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. క్రితం సారి 2010లో డిసెంబర్లో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్�
వరంగల్ జిల్లా చాపలబండలో నాలుగు గొర్రెలు మృత్యువాత నిర్ధారించిన పశువైద్యాధికారులు.. జాగ్రత్తలు తప్పనిసరి దుగ్గొండి, అక్టోబర్ 26: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని చాపలబండ గ్రామంలో ‘ఆంత్రాక్స్’ కలక�
ఎకరాకు మార్కెట్ విలువ 3 లక్షలు రైతుకు ఎకరాకు రూ.9 లక్షలకుపైనే మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి పెగడపల్లి, అక్టోబర్ 26: కాళేశ్వరం లింక్-2లో భాగంగా కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం పెంచినట్
బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో కేసీఆర్ దిద్దిన నేతలు వేలు పట్టి నడిపించి.. బాధ్యతలు అప్పగించి.. భావి నాయకత్వాన్ని రూపుదిద్దుతున్న సీఎం పాలనలో, పార్టీలో వారికి ముఖ్య భూమిక కీలక ప్రభుత్వ పదవుల్లోనూ అగ్రతాంబూలం వార
మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల చేసిన ట్వీట్పై ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ తన దైన శైలిలో స్పందించారు. ‘కేటీఆర్ జీ గోషామహల్ నియోజ�