వ్యాధి ప్రారంభ దశలోనే సహజ కణాల వీరోచిత పోరాటం అలా స్పందించటానికి కారణాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు భౌతిక, రసాయన సిగ్నల్స్పై ‘టాటా’ పరిశోధకుల రిసెర్చ్ హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ):
గణతంత్ర వేడుకల్లో కలంకారీ హ్యాండ్ పెయింటింగ్ ప్రదర్శన హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ఏపీ శ్రీకాళహస్తికి చెందిన కలంకారీ కళాకారుడు సుధీర్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం
హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుసూదన్ గురువారం పదవీ ప్రమాణం చేశారు. శాసనమండలి చైర్మన్ చాంబర్లో ఆయన చేత చైర్మన్ ప్రొటెం సయ్యద్ అమినుల్ హసన్ జా�
అంతర్గత కలహాలు కప్పిపుచ్చుకొనేందుకే కాంగ్రెస్ నాయకుల కపట నాటకం ఉత్తమ్వి అన్నీ ఉత్తరకుమార మాటలే ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ, జనవరి 20: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయ�
భైంసా/జమ్మికుంట రూరల్, జనవరి 20: ఈ సారి పత్తి ధర రికార్డు స్థాయిలో పలుకుతున్నది. గురువారం నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర రూ.10,100, కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రూ. 10 వే�
మంత్రాల నెపంతోనే ఘటన! జగిత్యాల కలెక్టరేట్/జగిత్యాల రూరల్: జగిత్యా ల జిల్లా కేంద్రంలో గురువారం దారుణం చోటుచేసుకొన్నది. దుండగులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కిరాతకంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్ర
ప్రత్యేక ఎయిర్క్రాఫ్ట్ను తయారు చేసిన అమెరికా కంపెనీ వాషింగ్టన్: హాలీవుడ్ సినిమా ‘సూపర్మ్యాన్’లో అతీత శక్తులు పొందిన హీరో రాకెట్ వేగంతో గగనవీధుల్లో దూసుకుపోవడాన్ని ఎంతో ఇష్టపడ్డాం. ఇప్పుడు సా�
ఖర్చు తగ్గించేందుకు అధికారుల ఆలోచన మన ఊరు – మన బడి పథకంలో కొత్త పంథా ఒకేసారి సేకరిస్తే నాసికరం ఇబ్బందులకూ చెక్ హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): మన ఊరు-మన బడి పథకంలో భాగంగా పాఠశాలల్లో కల్పించనున్న మౌల
ధరణి సమస్యల పరిష్కారంపై ముమ్మర కసరత్తు హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ధరణిలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ముమ్మర కసరత్తు జరుగుతున్నది. క్యాబినెట్ సబ్కమిటీ ఇప్పటికే దాదాపు 20 సమ�
హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 3,557 కొత్త కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృత్యువాత పడ్డారు. రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతుండటం
ముషీరాబాద్, జనవరి 19: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేయడం సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. సీఎం నిర్ణయం అట�
నాలుగు పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే ప్రారంభమైన పనులు.. 40 శాతం పూర్తి పక్షం రోజుల్లోనే పాఠశాలల రూపు రేఖల మార్పు ఈ నెలాఖరుకు ప్రారంభం కానున్న విద్యాసంస్థలు అదే రోజున ‘మన ఊరు.. మన బడి’కి అంకురార్పణ 12
22 వేలు దాటిన యాక్టివ్ కేసులు హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మూడువేల కేసులు నమోదయ్యాయి. మంగళవారం 1,07,904 మందికి పరీక్షలు చేయగా.. 2,983 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ సమ�
మన పల్లెకు ప్రపంచ ఖ్యాతి ఎంపిక చేసిన ఐక్యరాజ్యసమితి పర్యాటక సంస్థ హర్షం వ్యక్తంచేసిన సీఎం కేసీఆర్ మంత్రి శ్రీనివాస్గౌడ్కు అభినందనలు హైదరాబాద్, జనవరి18 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలోని �