రుణమాఫీ కింద విడుదలచేసిన ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 1,698 కోట్లు కేటాయింపు హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదలచేసింది. ఈ మేరకు గురువా రం పంచాయ�
పర్యవేక్షణ, నిర్వహణ విభాగానికి మంజూరు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక పక్కాగా ప్రాజెక్టుల పర్యవేక్షణ, నిర్వహణ హైదరాబాద్, జూలై8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర నీటిపారుదలశాఖ భారీగా కొలువుల జాతరకు రాష్ట్�
ఎమ్మార్పీఎస్ నిర్వీర్యానికి కూడా కుట్ర అక్రమ ఆస్తులకు బినామీలు ఓసీలే బీసీలకు విలువ ఇవ్వని టక్కరి ఈటల ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మండిపాటు హుజూరాబాద్ టౌన్, జూలై 8: మాదిగలకు నమ్మక ద్ర
రూ.108.75 కోట్లు సీఎం కేసీఆర్ హామీ మేరకు ఉత్తర్వులు జారీ హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.108.75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గురువ
తొలి త్రైమాసికం టర్నోవర్ 6,337 కోట్లు హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ లాభాల బాటలో పయనిస్తున్నది. ఈ సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.663.32 కోట్ల లాభ
హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డ పరిధి రాజీవ్నగర్లో గోడ కూలి ఓ విద్యార్థి మృతిచెందాడు. నిన్న నగరంలో కురిసిన భారీ వర్షానికి అపార్ట్మెంట్ ప్రహరీ గోడ ఆకస్మాత్తుగా కూలింది. కాగా ఈ ప్రహరీ గోడ శిథిలాల కింద చ�
నిర్మల్ : ఈ నెల 13న జరిగే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఆలయ నిర్వాహకులు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. ఆలయ ఈవో అన్నపూర్ణ, ఆలయ పాలక మండలి సభ్యుల
తెలంగాణ : కేంద్ర సాంస్కృతిక, టూరిజం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా జి.కిషన్రెడ్డి ఈవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు టూరిజం మంత్రిగా, ఉదయం 10 గంటలకు సాంస్కృతి�
టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ హామీ హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అర్చకులు, అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ �
వేగంగా సచివాలయం పనులు బేస్మెంట్ స్లాబ్ సగం వరకు పూర్తి హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): సచివాలయ నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మూడు షిఫ్టుల్లో వేయి మంది కార్మికులు పనిచేస్�
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాగునీటి వసతి పెరగడంతో వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పెరిగాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వ్యవసాయ ఉ�
బీసీల అభ్యున్నతే లక్ష్యం: మంత్రి తలసాని హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అనేక విప్లవాత్మక పథకాలు ప్రవేశపె
జలసౌధలో బాధ్యతల స్వీకరణ హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్గా నియమితులైన ఎంపీ సింగ్ బాధ్యతలను స్వీకరించారు. మే 31 వరకు బోర్డు చైర్మన్గా విధులు నిర్వహించిన �