సవరణలకు అవకాశం నేడు, రేపు, ఈ నెల 27, 28న ప్రత్యేక డ్రైవ్ హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. శని, ఆదివ
సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారులు టీ-ఏంజెల్ మూడో విడత కార్యక్రమం 15లోగా దరఖాస్తు చేసుకోవాలి: టీ హబ్ హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): మీరు స్టార్టప్ను నిర్వహిస్తున్నారా? వ్యాపార నమూనా సిద్ధ�
సీఎస్ సోమేశ్కుమార్ వెల్లడి హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): పోడు భూములపై ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 8 నుంచి ప్రారంభించాలని అధికారులను సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశించారు. పోడు సమస్య పరిష్క�
రిటైర్డ్ ఉద్యోగులకు 61 ఏండ్ల వరకు సర్వీసును ఆదేశించలేం అమలు తేదీపై అసంతృప్తి ఉన్నప్పటికీ, అభ్యంతరాలు లేవు ముఖ్యమంత్రి హామీలు, గవర్నర్ ప్రసంగాలు చట్టాలు కావు చట్టసభల్లో తీసుకొన్న నిర్ణయాలే ప్రాతిపదిక�
అప్పుడే పుట్టిన బిడ్డను వదిలించుకున్నది ఓ తల్లి. ఈ అమానవీయ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. ఠాణా పక్కన గల దారిలో అరుపులు వినిపించగా పోలీసు సిబ్బంది అ�
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు దీపావళి షాపింగ్కు వెళ్లొస్తుండగా ప్రమాదం కామారెడ్డి జిల్లా ఎర్రాపహాడ్ శివారులో ఘటన ఎల్లారెడ్డి రూరల్/తాడ్వాయి, నవంబర్ 3: దీపావళి వెలుగుల్లో పండుగ చేసుకోవాలనుకు
ప్రతి గింజనూ రాష్ట్రమే కొంటుంది : మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పేచీ పెడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆర�
ఇప్పటి వరకు 2వేల మందికి లబ్ధి వచ్చే ఏడాది కొత్త దరఖాస్తులు హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): బ్రాహ్మిణ్ ఎంట్రప్రెన్యూర్షిప్ స్కీం ఆఫ్ తెలంగాణ (బెస్ట్) కింద మరో 500 మందిని ఎంపికచేశారు. ఇప్పటికే ఈ పథక�
Nursing Students : దీపావళి పండుగ రోజున నర్సింగ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ను తెలంగాణ ప్రభుత్వం భారీగా...
మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా హుజూరాబాద్ ఓటర్లకు ధన్యవాదాలు హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గొప్ప విజయం సాధించబోతున్నదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ధీమా �
చెట్టు ముందా, విత్తు ముందా అన్న ప్రశ్న ఎడతెగనిది. కానీ మనిషి ముందా, చెట్టు ముందా అంటే మాత్రం స్పష్టమైన జవాబు వినిపిస్తుంది. భూమ్మీద చెట్టు పుట్టాకే… మనిషి మనుగడకు అనువైన వాతావరణం ఏర్పడింది. మనం పీల్చే ప్ర�
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శ్రీలంక నుంచి తమిళనాడు తీరం వరకు కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం స్థిర�