హైదరాబాద్ : ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గ బృందం బుధవారం సాయంత్రం ఢిల్లీ బయల్దే
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. మూడేళ్లపాటు చట్ట సభలకు పోటీ చేయకుండా సీఈసీ నిర్ణయం వెలువరించింది. 2019 లోక్సభ ఎన్నికల్ల�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1,114 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 12 మంది చనిపోయారు. 1280 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేస�
హైదరాబాద్ : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఆర్జేసీ-సెట్) 2021 ఫలితాలను బుధవారం ప్రకట�
గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు ప్రవేశాల దరఖాస్తు గడువు 30వ తేదీ వరకు పొడగింపు హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఆడబిడ్డల వృత్తివిద్యాకోర్సులో సిరిసిల్ల ఫైన్ ఆర్ట్స్ కళాశాల మరో కలికితుర�
మాజీ మంత్రిని ఎవరూ వెళ్లగొట్టలే ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల జమ్మికుంట, జూన్ 22: మాజీ మంత్రి ఈటల రాజేందర్ను టీఆర్ఎస్ నుంచి ఎవరూ వెళ్లగొట్టలేదని, తన స్వార్థ ప్రయోజనాలకు కోసం బీజేపీలో చేరాడని ఎస్సీ �
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో హెల్త్హబ్ మీడియాతో మంత్రి ఎర్రబెల్లి హన్మకొండ, జూన్ 22: రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ఏ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుచేయలేదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్�
టీఎస్ఎల్ఐపీసీ నిర్ణయం త్వరలో దరఖాస్తుల ఆహ్వానం హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో మినీ లెదర్ పార్కులను ఏర్పాటుచేయాలని తెలంగాణ స్టే�
హైదరాబాద్ : బకాయిల వసూలు, సర్ధుబాటుకు రైతుబంధు నగదు జమచేయవద్దని అన్ని శాఖల బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రైతుబంధు నిధులను కొన్ని బ్యాంకులు రుణబకాయిలకు జ�
హైదరాబాద్ : టీఎస్ ఎడ్సెట్ దరఖాస్తు గడువు మరోమారు పొడిగింపబడింది. అలస్య రుసుం లేకుండా టీఎస్ ఎడ్సెట్-2021 దరఖాస్తు గడువును జూన్ 30వ తేదీ వరకు అధికారులు పొడిగించారు. అంతకుక్రితం జూన్ 22 చివరిత�
ఖమ్మం : జిల్లాలోని బోనకల్ మండలంలోని చిన్న బీరవల్లి గ్రామం ఓనాడు కనీస అవసరాలకు ఇబ్బందులు ఎదుర్కొంది. సమస్యలు తీరే దారి లేదని ఆశలు వదులుకున్న వైనం. తాగునీటి సంక్షోభానికి, రోడ్లు, విద్యుత్ వంటి క�
తెలంగాణ అందుకు నిలువెత్తు సాక్ష్యం ఉమ్మడి పాలనలో ఎంతో నష్టపోయాం కష్టాలు బాసేందుకే రాష్ట్రం తెచ్చుకున్నం తెలంగాణపై ఇష్టంతోనే ఇంత అభివృద్ధి ఒక్కొక్క పథకం వెనుక ఎంతో ప్రయాస మాటలు మాత్రమే చెప్తే అయ్యేది క
సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని శ్రమచేసేటోళ్ల చేతుల్లోనే లక్ష్మి దాగుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆదివా రం సిద్దిపేట, కామా�