మల్కాజిగిరి, నవంబర్ 12: డివిజన్లో మౌలి క సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు. శుక్రవారం షిర్డీ సాయి కాలనీలో పాదయాత్ర చేసి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అండ ర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు వేయిస్తామన్నా రు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు అజయ్, దాసన్, బాబు, మురళీగౌడ్, వర్క్ ఇన్స్పెక్టర్ రమేశ్ పాల్గొన్నారు.