యూసుఫ్గూడ ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియంలో 1095 మంది విద్యార్థులు పది ఫలితాలలో 2018, 2019లో వందశాతం ఫలితాలు ఐఐటీ మద్రాసు, ట్రిపుల్ఐటీ బాసరకు ఎంపికైన విద్యార్థులు ‘మన ఊరు-మనబడి’ పథకంలో భాగంగాఇంగ్లిష్ మీడియం బోధన అ
13 చోట్ల హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణం అఫ్జల్గంజ్ వద్ద పాదచారుల వంతెన మంచిరేవుల బ్రిడ్జి వరకు లింక్ రోడ్డు నిర్మాణం ఎక్కువ ఎత్తు వల్ల ముప్పు లేకుండా చర్యలు రూ.545 కోట్లతో నిర్మాణాలకు అనుమతులు సిటీబ్యూరో,�
రామంతాపూర్, నవంబర్ 12: కబ్జాకు గురైన శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలని కోరతూ రామంతాపూర్ కాటికాపరుల సంఘం ప్రతినిధులు వల్ల బాబురావు, వల్ల సత్యనారాయణ ఉప్పల్ తహసీల్దార్ గౌతంకుమార్కు శుక్రవారం వినతి పత్
చర్లపల్లి, నవంబర్ 12: కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఐలు శ్రీనివాస్రెడ్డి, రాములు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందు�
మల్లాపూర్, నవంబర్ 12: జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం మల్లాపూర్ ఎస్ఎల్ఎన్ ఫంక్షన్హాల్లో జరిగిన ఉప్పల్
బన్సీలాల్పేట్, నవంబర్ 12: అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య (ఏఐపీటీఎఫ్) జాతీయ యూనియన్ కౌన్సిలర్గా తెలంగాణ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా వై.ఎస్.శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు యూనియన్ జాతీయ ప్ర�
ముషీరాబాద్, నవంబర్ 12: కార్తిక మాసాన్ని పురస్కరించుకొని భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజు కాళేశ్వర ముక్తీశ్వర స�
దుండిగల్, నవంబర్ 12 : తనను గెలిపించిన మూడు వారాల్లోపు నిజామాబాద్కు పసుపుబోర్డు ఏర్పాటు చేయిస్తానని రైతులకు మాట ఇచ్చి.. ఏండ్లు గడుస్తున్నా పసుపుబోర్డు తేకుండా మోసం చేసి తిరుగుతున్న ఎంపీ ధర్మపురి అరవింద�
మల్కాజిగిరి, నవంబర్ 12: డివిజన్లో మౌలి క సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు. శుక్రవారం షిర్డీ సాయి కాలనీలో పాదయాత్ర చేసి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద�