హైదరాబాద్ : రానున్న శతాబ్ద కాలానికి ఉపయోగపడేలా కొత్తగా నిర్మించే పరిపాలనా సంబంధిత భవనాలు ఉండాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలాష. సీఎం ఆకాంక్ష కనుగుణంగానే సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్, కామారెడ్డి
సిద్దిపేట : తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని రాష్ట్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పోలీ
హైదరాబాద్ : హైదరాబాద్లో యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా మారిన హైదరాబాద్�
ఆరోగ్య రాజధానిగా హైదరాబాద్.. సూపర్స్పెషాలిటీగా గచ్చిబౌలి టిమ్స్ కొత్తపేట మార్కెట్స్థలంలో భారీ దవాఖాన చెస్ట్ హాస్పిటల్ ఆధునీకరణ అల్వాల్-ఓఆర్ఆర్ మధ్య మరొకటి వెజ్-నాన్వెజ్ ఇంటిగ్రేటెడ్ మార
మరోసారి సబ్సిడీ గొర్రెల పంపిణీ గ్రామాల్లో మోడ్రన్ హెయిర్ సెలూన్లు మత్స్య, గీత కార్మికులకు సత్వర బీమా చెల్లింపులు నేతన్నలకు ఉచితంగా జీవిత బీమా హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కులవృత్తులకు చేయూతనిస
మనసులో మాటను బయటపెట్టిన ఈటల రాజేందర్ సోషల్ మీడియాలో మాజీ మంత్రి మాటలు హల్చల్ హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ)/ కరీంనగర్ ప్రతినిధి: హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగబోయే ఉప ఎన్నికల్లో ఎగిరేది గులాబీ
100 శాతం జననాల నమోదు మరణాల నమోదులో నాలుగో స్థానం పెద్ద రాష్ర్టాల లింగనిష్పత్తిలో మూడో స్థానం కేంద్ర జనగణన విభాగం 2019 నివేదికలో వెల్లడి కేంద్ర జనగణన విభాగం వెల్లడి హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర �
మాజీమంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఆగ్రహం హైదరాబాద్, జూన్ 19(నమస్తే తెలంగాణ): చేసిందే తప్పు.. పైగా దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు దొంగ వేషాలు వేస్తున్నారని మాజీమంత్రి ఈటల రాజేందర్పై తెలంగాణ సమాజం భగ్గుమ�
బ్యాంకు రుణాల దారిమళ్లింపు అబద్ధం మధుకాన్కు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠలు నా బలం కేసీఆర్.. బలగం ఖమ్మం ప్రజలు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్రావు వెల్లడి హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): నీతి, నిజాయితీకి
కొవిడ్ బారినపడ్డ సుశీల్కు అత్యాధునిక చికిత్స హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కొవిడ్తో ఆరోగ్యం విషమించిన ప్రముఖ క్రీడాకారుడికి యశోద దవాఖాన వైద్యులు మెరుగైన చికిత్స అందించి ప్రాణం పోశ�
రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం మృతులంతా ఒకే కుటుంబం వారు కొడంగల్, జూన్ 19: పసరు మందు కోసం కర్ణాటకలోని యాద్గిరి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన వికారాబాద�
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆల్లపల్లి మండలం జిన్నెలగూడెంలో పెద్దరాతి యుగంనాటి రాతిపాత్రలు బయటపడ్డాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. ఇటీవల రైతు శంకరం పొలం దున
ఎమ్మెల్సీ కవితకు స్థానిక ప్రతినిధుల కృతజ్ఞతలు హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): స్థానికసంస్థల బలోపేతానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇటీవల గ్రామీణ స్థ�