అందరితో కలిసి తింట.. నేనే భోజనం పెట్టిస్త.. సామూహిక భోజనం చేసి.. ఊరిలో సమస్యలపై చర్చిద్దాం వాసాలమర్రి సర్పంచుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ 31, అక్టోబర్ 2020 జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించి తి�
మధ్యాహ్నం 2కు అత్యవసర సమావేశం లాక్డౌన్, వానకాలం సాగుపై చర్చ హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన శనివారం మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కానున్నది. మధ్య
1,800 కోట్లతో 2,400 కిలోమీటర్లు పీఎంజీఎస్వైతో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి గ్రామ్సడక్ యోజన (పీఎంజీఎస్వై) ద్వారా మారుమూల పల్లె�
మౌలాలిలో 21.51 ఎకరాల లీజుకు నోటిఫికేషన్ త్వరలో చిలుకలగూడలో 18 ఎకరాలకు కూడా ఇప్పుడేమంటారు రాష్ట్ర బీజేపీ నాయకుల్లారా! రాష్ట్ర ప్రభుత్వం భూములమ్ముతుంటే గగ్గోలు అదే పని కేంద్రం చేస్తుంటే నోరెత్తని నేతలు నిర�
ఇరవై ఏండ్లలో ఆయన చేసిందేమీలేదు కనగర్తి వాళ్లతో తలలు పగులకొట్టించ్చిండు మాజీమంత్రిపై గుండేడు వాసుల ఆగ్రహం కమలాపూర్, జూన్ 18: ఇరవై ఏండ్లుగా ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ తమ గ్రామానికి చేసిందేమీ �
నీళ్ల ట్యాంక్లో పడేసి ఘాతుకం ఇంట్లో వారి పనేనని అనుమానం అనాజ్పూర్లో విషాదం హైదరాబాద్ సిటీబ్యూరో/అబ్దుల్లాపూర్మెట్, జూన్ 18(నమస్తే తెలంగాణ): పైండ్లెన 12 ఏండ్లకు సంతానం కలిగిందని ఆ దంపతులు ఎంతో మురిస�
హైదరాబాద్ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ వద్ద కాంక్రీట్ మిక్సర్ లారీ బీభత్సం సృష్టి
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగితం గ్రామానికి చెందిన అవినాష్, సుమలత దంపతుల చిన్న కూతురు అక్షయ(2). గొంతు చుట్టు ఏర్పడ్డ కణితితో తీవ్రంగా బాధపడుతోంది. ఆపరేషన్ చేయించేందుకు స్థోమత ల
సిద్దిపేట : జిల్లాలోని తోగుట మండలం వేములఘాట్ గ్రామంలో తుటుకూరి మల్లారెడ్డి( 70) అనే మల్లన్న సాగర్ ముంపు బాధితుడు ఇంటి ఆవరణలోనే చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందకపో
కొమురంభీం ఆసిఫాబాద్ : జిల్లాలోని దహేగాంలో నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. రూ. 17 లక్షల విలువైన 850 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తు�
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26, 28 అదేవిధంగా జులై 1, 4 తేదీల్లో లబ్దిదారులకు ఇళ్లు కేటాయించనున్నారు. రాష్ట�
హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ సర్పంచ్ అంజయ్యతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫోన్లో మాట్లాడారు. వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ ద
హైదరాబాద్ : ఎంసెట్ ఆన్లైన్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించారు. ఎలాంటి అపరాద రుసుం లేకుండా ఈ నెల 24 వరకు ఎంసెట్ దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ గురువారం వెల్లడించారు. కరోనా కట్�