ఎమ్మెల్సీ కవితకు స్థానిక ప్రతినిధుల కృతజ్ఞతలు హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): స్థానికసంస్థల బలోపేతానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇటీవల గ్రామీణ స్థ�
మనిషి, మిషన్ కలయికల శక్తి..అసాధ్యం నుంచి సుసాధ్యం దాకా..ఎక్కడా చూడని భారీ పంపులు..ఎన్నడూ కానరాని బాహుబలి మోటర్లు..సమయంతో పోటీ పడి నిర్మాణం..నదినే ఎత్తిపోసే మహా జలయజ్ఞం..ఆ ప్రాంతంలో సాధ్యమవుతుందా?ఆ పరిమాణంల�
ధర్మపురి, జూన్ 19: పేదింటి ఆడబిడ్డల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకంతో అండగా నిలుస్తుందనడానికి ఇదొక ఉదాహరణ.. ఒకే ఇంట్లో కవలలిద్దరికి సంబంధించి రెండు చెక్కులను ఒకేసారి మంజూరు చేయడంతో వారి �
సీఎం కేసీఆర్ నా అన్నల కంటే ఎక్కువ నా సొంత అన్నతమ్ముళ్ల కంటే కూడా నాకు కేసీఆర్ అంటేనే ఎక్కువ ఇష్టం. నా తోడఏడుగురు అన్నలున్నరు. ఏనాడూ నాకు ఒక్క రూపాయి ఇయ్యలేదు. కానీ, నేను రైతును అయినందుకు సీఎం కేసీఆర్ ఏటా
18 నెలల్లో కశ్మీర్లో ఆలయం పూర్తి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులరెగ్యులరైజ్కు నూతన విధానం టీటీడీ పాలకమండలి నిర్ణయాలు తిరుమల/హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): శ్రీవారి ట్రస్టు ద్వారా దేశవ్యాప్
హైదరాబాద్, జూన్ 19 ( నమస్తే తెలంగాణ): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు చెరువుల అభివృద్ధి, నూతన చెక్డ్యామ్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.172 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (నీట
సిబ్బందికి దిశానిర్దేశం చేసిన సీపీ జోయల్ డెవిస్ సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 19 : పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ నేడు సిద్దిపేట కు రానున్న నేపథ్యంలో పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్ డిఎస్) కుడి కాల్వ నిర్మాణాలను కేబినెట్ తీవ్రంగా నిరసించింది. ఆంద్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా �
కరీంనగర్ : హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎగిరేది గులాబీ జెండా మాత్రమేనని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. హుజూరాబాద్లో ఎగిరేది గులాబీ జెండా మాత�
వరంగల్ అర్బన్ : నలుగురు సభ్యుల బైక్ దొంగల ముఠాను గుండాల పోలీసులు శనివారం అరెస్టుచేశారు. వారి నుంచి రూ. 11.50 లక్షల విలువైన 19 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వ్యక్తులు జనగాం జిల్లా రఘునాథ
కామారెడ్డి : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదివారం కామారెడ్డి పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్, జిల్లా పోలీసు కార్యాలయం (డీపీవో) ను సీఎం ప
హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యాహ్నం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేట�
రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరల స్థిరీకరణ.. రియల్ ఎస్టేట్ కళకళ సగటున ప్రతి 10-15 కిలోమీటర్లకు ఒక పెట్టుబడి ఆకర్షక కేంద్రం సాగునీటి ప్రాజెక్టులతో పడావు భూమికి కళ కలిసొచ్చిన కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు వికే�