వేల మంది రైతులను వీధుల్లో పడేసినోళ్లు దేశభక్తులా? రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చేవాళ్లు దేశ ద్రోహులా? అమర కిసాన్లకు సీఎం పరిహార ప్రకటన గర్వకారణం తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం సోషల్ మీడియా�
Telangana | బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. రిజర్వేషన్లు పెంచుకోవడం రాష్ర్టాల ఇష్టమంటూ సోమవారం మీడియా సమావేశంలో వింత
ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు ఏర్పాట్లుచేయాలని మంత్రి హరీశ్రావు ఆదేశం హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల మొదటివారంలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ములుగు, రాజన�
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి బారిన పడిన 3,909 మంది జర్నలిస్టులకు ఇప్పటివరకు రూ.5.56 కోట్లు అందించినట్టు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ �
‘తెలంగాణ ఎట్ గ్లాన్స్’ను రూపొందించిన ప్రణాళిక శాఖ పుస్తకాన్ని ఆవిష్కరించిన బోయినపల్లి వినోద్కుమార్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని అన్ని విభాగాల సమస్త సమాచారంతో రాష్ట్ర అర్థ గ�
ఏడేండ్లలో 91.5% వృద్ధి జాతీయ సగటు కంటే 1.84 రెట్లు అధికం హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని చెప్పడానికి తలసరి ఆదాయమే ప్రధాన గీటురాయి. గత ఏడేండ్లలో తెలంగాణ ప్రజల �
రెండు దుకాణాలకు కోర్టు కేసు, మరో 43 దుకాణాలకు తక్కువ దరఖాస్తులు రావడమే కారణం నివేదిక కోరిన ఎక్సైజ్ కమిషనర్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు లైసెన్స్దారుల ఎంపికక�
ఇప్పటి వరకు 24 మంది మృతి, 17మంది గల్లంతు వర్షాలతో టీటీడీకి 4 కోట్లకుపైగా ఆస్తినష్టం ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం జగన్ తిరుమల/హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలు ఆంధ్రప్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని జంగాలపల్లి అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున పులి కనిపించింది. రేగళ్ల రేంజర్ జశ్వంత్ప్రసాద్, బీట్ ఆఫీసర్ శోభన్ కారులో వెళ్తుండగా జంగాలపల్లి
పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు భవనం, పోక్సో కేసుల పరిష్కారానికి ఫాస్ట్ట్రాక్ కోర్టులను శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ప్రారంభించారు. ప్రజలకు మెరుగ�
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కాచిగూడ, నవంబర్ 20: రైతు ఉద్యమాల స్ఫూర్తితో త్వర లో బీసీల వాటాకోసం దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. శన
పక్షవాతం వచ్చిందని వదిలేసిపోయిన భర్త అద్దె ఇంట్లో ముగ్గురు పిల్లలతో జీవచ్ఛవంలా! కరెంట్ బిల్లూ కట్టలేక.. చిమ్మచీకట్లో కష్టాలు ఒక పూట భోజనం అందిస్తున్న అంగన్వాడీ ప్రేమ పెండ్లి చేసుకున్నదని కన్నోళ్లకు �
20 నెలలుగా పింఛన్ గుంజుకుంటున్నడు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన వృద్ధురాలు చౌటుప్పల్, నవంబర్ 20: వృద్ధాప్యంలో తనకు ఆసరాగా ఉంటాడునుకున్న కొడుకు తిండి పెట్టకపోగా ప్రభుత్వం ఇచ్చే పింఛన్ కూడా గుంజ�