వెబినార్లో అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశాలు హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఎండాకాలంలో ఏ ఒక గిరిజన ఆవాసం కూడా తాగునీటి కోసం ఇబ్బంది పడవద్దని, అందుకు కావల్సిన అన్ని వసతులు వెంటనే కల్పించ�
సోలార్ యూనిట్లకు కూడా త్వరలో టీఎస్రెడ్కోతో ఒప్పందం విస్తృత అభిప్రాయ సేకరణకు మండల, జిల్లా స్థాయిలో కమిటీలు హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): సోలార్ యూనిట్లు, జనరిక్ మందుల షాపులను ప్రొత్సహించాలన
ఐపీవో కోసం విలువను భారీగా తగ్గించిన కేంద్ర ప్రభుత్వం! ఎంబెడెడ్ వాల్యూ గుణింపు మూడో వంతుకు కుదింపు ఇతర బీమా కంపెనీల ప్రస్తుత మార్కెట్ విలువకన్నా తక్కువ కేంద్రానికి 30 వేల కోట్లు లాస్.. పాలసీదారులకూ భారీ
సరిగ్గా నెల రోజులకే ఘాతుకం హనుమకొండ జిల్లాలో ఘటన దామెర, ఏప్రిల్ 25 : ఇష్టం లేని పెండ్లి చేశారంటూ ఓ వివాహిత సరిగ్గా నెల రోజులకే బ్లేడ్తో భర్త మెడ కోసింది. ఈ ఘటన సోమవారం హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో
సీఎస్పై కోమటిరెడ్డి వాఖ్యలను ఖండించిన ఐఏఎస్ల సంఘం హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అవినీతి ఆరోపణ�
రేపటి ప్లీనరీకి భారీగా ఏర్పాట్లు అంబరాన్ని అంటేలా వేడుకల నిర్వహణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడ�
ఖలీల్వాడి, ఏప్రిల్ 25 : నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సైకియాట్రిక్ డాక్టర్ విశాల్ను ఇండియన్ సైకియాట్రిక్ సోషల్ మీడియా ప్రత్యేక కమిటీ జాతీయ కన్వీనర్గా నియమితులయ్యారు. సోమవారం కేర�
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి ముషీరాబాద్, ఏప్రిల్ 24: మాదిగలు, మాదిగ ఉప కులాలను ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకొంటూ మోసం చేస్తున్న రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్
మంత్రి కేటీఆర్ తన గతస్మృతులను గుర్తుచేసుకొన్నా రు. తెలంగాణ ఉద్యమ సమయంలో దిగిన ఫొటోను ట్వీట్ చేసిన కేటీఆర్.. ‘పాత జ్ఞాపకాలు.. 2006 కరీంనగర్ ఉప ఎన్నికలప్పుడు.. తెలంగాణ ఉద్యమంలోకి నా ప్రవేశం.
చిన్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ముద్ర రుణాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు ఆరోపించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఆదివారం నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 12న ఆదివారం రావడంతో జూన్ 13 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 90 వేల ఎకరాలకు సాగునీటిని అందించే 3 చెన్నూరు ఎత్తిపోతల పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,658 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింద�