ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో సింగరేణి ఓసీ-2 విస్తరణకు భూములిచ్చే రైతులకు ఎకరానికి రూ.25 లక్షలు చెల్లించేందుకు అంగీకరించిన నేపథ్యంలో రైతులతో కలిసి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సీఎం కేసీఆర్
వరంగల్ నిట్లో సీటు పొంది, టర్మ్ ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు దుర్గం రంజిత్, నందనకారి సాయితేజకు బెల్లంపల్లి �
నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత,రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్రెడ్డి,శంభీపూర్ రాజు గెలుపు లాంఛనమే స్థానిక కోటాలో 12 స్థానాలకు ఎన్నికలు మిగిలిన 9 చోట్ల టీఆర్ఎస్దే జోరు ఎన్నికల బరిలో 73 మంది అభ్యర్థుల
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 142 పట్టణ స్థానిక సంస్థల్లో ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. వీటివల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా వందల క
తెలంగాణలో భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ల రాబడి డిసెంబర్ నాటికి ఆల్టైమ్ రికార్డు ఆదాయం నమోదు సిరులు కురిపిస్తున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వ చర్యలతో ప్రజలకు భారీగా పెరిగిన ఆదాయం ప్రభుత్వ
ఎంటర్టైన్మెంట్ రంగంలో ఓటీటీ విప్లవం కొత్త సినిమాల జోరు.. వెబ్సిరీస్ల హోరు 80% హైదరాబాదీలు ఓటీటీ ఖాతాదారులే వరుసగా సూపర్హిట్ సినిమాలు విడుదల తెలుగు కంటెంట్కు పెరుగుతున్న స్పందన కోట్లల్లో ఆదాయాన్�
స్టెమ్సెల్స్ ద్వారా భవిష్యత్తులో రాబోయే జబ్బుల గుర్తింపు జెనెపవర్ఎక్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్న హెచ్సీయూ హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తులో ఎలాంటి జబ్బులు రానున్నాయ�
తలపై పొడవడంతో తీవ్ర గాయం నెల రోజులుగా చికిత్స పొందుతూ మృతి ఎల్లారెడ్డిపేట, నవంబర్ 23: ఓ మేకపోతు.. కాపరి పాలిట యముడైంది. పాలు పితికేందుకు వెళ్లిన కాపరి తలపై బలంగా పొడిచింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు నెలరోజ�
కమిషనర్ పంపాడంటూ వ్యాపారులకు బెదిరింపులు సంబంధం లేదంటున్న కార్మికశాఖ అధికారులు హనుమకొండ సబర్బన్, నవంబర్ 23: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఓ వ్యక్తి లేబర్ అధికారినంటూ వసూళ్ల పర్వానికి తెరలేపాడు. మంగళ�
ఇతర పంటలపై దృష్టిసారించాలి నూతన టెక్నాలజీని రైతులకు చేరువ వేయాలి 5వ అంతర్జాతీయ అగ్రానమీ కాంగ్రెస్ సదస్సులో వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్రావు వ్యవసాయ యూనివర్సిటీ, నవంబర్ 23: రాష్ట్రంలో వరికి ప్రత్యామ్న
ఎస్టీ అడ్వాన్స్డ్ రెసిడెన్షియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్గా మార్పు 1,758 పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి బోధన 1.20 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, న�
న్యూఢిల్లీ, నవంబర్ 23: రాష్ట్రంలో వచ్చేనెల 10న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల పరిశీలకులుగా 9 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఒక్కో స్థా�
టీఆర్ఎస్ నుంచి 12 మంది బరిలో ఆఖరి రోజు 96 నామినేషన్లు దాఖలు అత్యధికంగా ఆదిలాబాద్ నుంచి 23 మంది నేడు పరిశీలన, 26న ఉపసంహరణ హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల కోటాలో శాసనమండలిలోని 12 స్థానాల భర�
అతనేం కుబేరుడు కాదు. పెంకుటిల్లే పెద్ద ఆస్తి. రోజూ పాత సైకిలు మీద ఆ పెద్దాయన ప్రయాణిస్తుంటే.. రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు ఆకులూ పూలూ రాల్చుతూ.. ‘పత్రం సమర్పయామి’, ‘పుష్పం సమర్పయామి’ అంటూ అభ్యాగత సేవలు చే