Minister Errabelli | మహాత్మ గాంధీజీని చంపిన గాడ్సే వారసులెవరో బీజేపీ ప్రజలకు చెప్పాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
Minister Harish Rao | అంబలి కేంద్రాల తెలంగాణ నుంచి ఎనిమిదేండ్లలో దక్షిణ భారత ధాన్యగారంగా తెలంగాణను మార్చుకున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
Minister IK Reddy | బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సీఎం కేసీఆర్ స్ఫూర్తిగా నూతన పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు.
తాను రెండో పెండ్లి చేసుకుంటానంటే ఒప్పకోవట్లేదన్న కోపంతో ఓ కొడుకు కన్న తల్లిని దారుణం గా హతమార్చాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మొగ గ్రామం లో బుధవారం రాత్రి జరిగింది.
తెలంగాణ విద్యుత్తు సంస్థలపై కేంద్రం అనేక ఆంక్షలు విధిస్తూ.. ఇబ్బందులు పెడుతున్నదని, ఇంజినీర్లు, ఉద్యోగులు, అప్రమత్తంగా ఉండి మన విద్యుత్తు సంస్థలను కాపాడుకోవాలని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవుల�
టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న 50 కొత్త పారిశ్రామికవాడలు హరిత విధానాలతో పర్యావరణహితంగా ఉంటాయని ఆ సంస్థ ఎండీ ఈ వెంకట నర్సింహారెడ్డి చెప్పారు.