ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జార్ఖండ్ పర్యటన విజయవంతమైంది. శుక్రవారం ఆయన జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆదివాసీ గిరిజన పోరాటయోధుడు బిర్సాముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ముఖ్యమం�
సీఎం కేసీఆర్ విధానాలతో రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు పెరిగి రైతులు, మిల్లింగ్ ఇండస్ట్రీ లాభపడుతుందనుకున్న దశలో కేంద్రం ఇబ్బందులు పెడుతున్నదని బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. హైటెక్
తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 11 వేల పాఠశాలల్లో ‘మన ఊరు-మన చెట్టు’ అంశంపై నిర్వహించిన కథల పోటీలకు విద్యార్థులు పోటెత్తారు. ఐదు లక్షల మందికిపైగా విద్యార్థులు పాల్గొని కార�
మత రాజకీయాలు చేస్తూ ప్రజాపాలనను పట్టించుకోని మోదీ సర్కారును గద్దె దింపాల్సిన అవసరం ఉన్నదని, అందుకోసం కలిసి వచ్చే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. శుక్రవారం నల్లగ�
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హిమాయత్నగర్లోని మక్దూం భవన్లో జరిగిన సీపీఐ ప్రజాసంఘాల ముఖ్యనాయకుల సమావేశ
ఖమ్మం జిల్లా సత్తుపల్లి అర్బన్ పార్కు నుంచి కొన్ని జింకలు రోడ్డెక్కాయి. గురువారం అర్ధరాత్రి సత్తుపల్లి డిగ్రీ కళాశాల సమీపం నుంచి జింకలు రోడ్డుపై పరుగెత్తాయి. ఈ జింకలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా�
హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న ఎస్3వీ మంత్రి కేటీఆర్తో సంస్థ ప్రతినిధుల సమావేశం హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ ఎస్3వీ వాస్కులర్ టెక్నాలజీస్ హైదరాబాద్లోని మె�
పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీని రైతులు అడ్డుకోగా ప్రధానిని హత్య చేసేందుకు కుట్ర పన్నారంటూ బీజేపీ నానా యాగీ చేసింది. వాస్తవానికి రాజకీయ ప్రయోజనం కోసం బీజేపీయే అదంతా చేసిందని ఆధారాలతో సహా అనేక మీడియా సం�
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులో మాజీ ఎంపీ జితేందర్రెడ్డితో పాటు ఆయన పీఏ రాజుకు, మరికొందరికి సైబరాబాద్ పోలీసులు త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. కుట్ర కేసులో ప్రధాన నింది�
తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో అసలైన డాక్టర్ల రిజిస్ట్రేషన్ నంబర్తో నకిలీ ఐడీలు సృష్టించిన కేసును నార్త్జోన్ టాస్క్ఫోర్స్, సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు ఛేదించారు. మెడికల్ కౌన్సిల్లో పనిచేస�
రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ఆదాయం పెంపుపై అధికారులు దృష్టి సారించాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశించారు. గురువారం రీజినల్ మేనేజర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. తకువ ఆదాయం వస్తున్
రాష్ట్రంలో కందులు, శనగల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్క్ఫెడ్ రాష్ట్రవ్యాప్తంగా 103 కేంద్రాలను ఏర్పాటుచేసి వీటిని సేకరిస్తున్నది. గురువారం వరకు రూ.7 కోట్ల విలువైన 1,119 �
ప్రభుత్వం బలవంతంగా తనను సెలవుపై పంపించిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని డీజీపీ ఎం మహేందర్రెడ్డి స్పష్టంచేశారు. తాను ఇంట్లో జారిపడిన కారణంగా ఎడమభుజం పైన ఎముక