గతంలో హెచ్ఎండీఏ ప్లాట్ల వేలంలో 15 నుంచి 20 మంది కొనుగోలు డిసెంబర్ 2, 3 తేదీల్లో ఆన్లైన్ వేలం సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న రియల్ వ్యాపారం ప్రతిఒక్కరిని ఆకర్షిస్తో�
గతంలో రోడ్డుపైనే వ్యర్థాలు ఇక రోడ్డు వెంట చెత్తకుప్పలకు చెక్ స్ట్రీట్ఫుడ్ వెండింగ్ స్టాల్ల ఏర్పాటు డిసెంబర్ 5న ప్రారంభానికి సన్నాహాలు సుల్తాన్బజార్, నవంబర్ 26 : ఉత్తమ డివిజన్గా పేరుగాంచిన విజయ
బాగ్లింగంపలిలోఅస్తవ్యస్తంగా టాయిలెట్లు చిక్కడపల్లి, నవంబర్ 26 : జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారుతున్నాయి. బాగ్లింగంపల�
అబిడ్స్, నవంబర్ 26 : ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు నగరంలో స్పెషల్ సమ్మరి రివిజన్-2021 కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది. శని, ఆదివారాల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. అన్ని �
ఏడేండ్లలో ధాన్యం కొనుగోళ్లలో రికార్డు వాటి విలువ రూ.88 వేల కోట్లు ఈ స్థాయి కొనుగోళ్లు తెలంగాణలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలే కారణం ఆంక్షలతో సతాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర నిబంధనలతో జాప్యం: పౌరస
మియాపూర్, నవంబర్ 26 : ప్రజల కష్టనష్టాల్లో ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా నిలుస్తున్నదని, వారికి సంపూర్ణ భరోసాను కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రజ�
25 శాతం వరకు ఫీజులు పెరిగే అవకాశం మూడేండ్లకు ఫీజులు నిర్ణయించనున్న ఏఎఫ్ఆర్సీ వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ‘మెడికల్’ ట్యూషన్ ఫీజులపై వచ్చే ఏడాది నిర్ణయం హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26
రైతులు నష్టపోవద్దని మేమే కొంటున్నాం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా అశ్వారావుపేట, నవంబర్ 26: తెలంగాణ ధాన్యం సేకరణలో కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నదని, దీనికితోడు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున�
శాశ్వత పరిష్కారం దిశగా పని చేయాలి ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి అధికారులతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సమీక్ష కుత్బుల్లాపూర్, నవంబర్26: నియోజకవర్గంలోని లోత ట్టు ప్రాంతాల్లో నాలాల సమస్యలు �
కుత్బుల్లాపూర్, నవంబర్26: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ దేవాలయం పదో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం కన్నులపండువగా జరిగాయి. ఆలయంలో అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో పూజిం�
పంజాగుట్టలో రూ.3.5కోట్ల తో నిర్మాణం తప్పనున్న పాదచారుల తిప్పలు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న అధికారులు నవంబర్ 26 : పంజాగుట్ట సర్కిల్ అంటే ఓ ట్రాఫిక్ వలయంగా కనిపిస్తుంది. సికింద్రాబాద్-మెహిదీపట్నం,
అభివృద్ధి పనులకు రూ.2 కోట్లు మంజూరు 8 స్కూళ్లలో బాల, బాలికలకు మరుగుదొడ్లు 18 స్కూళ్లకు మేజర్ మరమ్మతులు ప్రభుత్వ పాఠశాలలో తీరనున్న సమస్యలు సికింద్రాబాద్, నవంబర్ 26: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్ప�
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేత బేగంపేట్ నవంబర్ 26: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శుక్రవార