ఆర్టీసీ శివరాత్రి స్పెషల్ హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగా ణ): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 30 మంది ప్రయాణికులు ఉంటే ఇంటి వద్దకే �
కొడిమ్యాల, ఫిబ్రవరి 26: కాంగ్రెస్ నేత కుటుంబానికి రైతుబీమా పథకం భరోసానిచ్చింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేట ఎంపీటీసీ డబ్బు జగన్మోహన్రెడ్డి భార్య లక్ష్మి 22 రోజుల క్రితం అనారోగ్యంతో �
హైదరాబాద్-ఇండోర్ కారిడార్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తికానున్నది. మధ్య భారతావనిని దక్షిణాదితో అనుసంధానిస్తూ జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్మిస్తున్న ఈ కారిడార్లో 800 కిలోమీటర్ల రహదారిని ఎక్
తెలంగాణ ఏర్పాటుకు ముందు సంక్షేమ వసతి గృహాల్లో దొడ్డు బియ్యం, పురుగుల అన్నంతో భోజనం చేయలేక విద్యార్థులు అవస్థలుపడేవారు. కొందరు విద్యార్థులు ఉపవాసంతో పాఠశాలకు వెళ్లేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): వన్యప్రాణి (సంరక్షణ) చట్టానికి సవరణలు.. రాష్ర్టాల అధికారాలకు గండి కొట్టాలని కేంద్రం చేస్తున్న మరో కుట్ర. కేంద్రం ప్రతిపాదించిన సవరణలతో రాష్ర్టాల్లోని వన్యప్రాణి సం�
నారాయణపేట జిల్లా కోస్గి మండలం పోలేపల్లి ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం సిడె మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఆలయానికి చేరుకొని మొక్కులు
దేశంలోని అతిపెద్ద కేంద్రంగా గుర్తింపు రూ.7 వేల కోట్లతో 14 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక, అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభు త్వం నిర్మించిన ‘తెల�
ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన హైదరాబాద్, ఫిబ్రవరి 24 (హైదరాబాద్): చండీగఢ్లో విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. �