చేసిన సాయాన్ని మరువకుండా 35 ఏండ్ల తర్వాత కృతజ్ఞత రూ.5 లక్షలిచ్చి పెండ్లి జరిపించిన హన్మయ్య దంపతులు స్టేషన్ఘన్పూర్, నవంబర్ 20: ఎవరైనా మనకు సాయం చేస్తే ఏడాదో, రెండేండ్లో.. మహా అయితే ఓ ఐదేండ్లు గుర్తుపెట్టుక
ప్రజారోగ్య పరిరక్షణకు కేసీఆర్ కృషివైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు చిన్నకోడూరు, నవంబర్ 20: ప్రజారోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ ఎంతగానో కృషిచేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్�
పలు జిల్లాల్లో టీఆర్ఎస్ నేతల సంబురాలు ముఖ్యమంత్రి కేసీఆర్చిత్రపటాలకు క్షీరాభిషేకం సిరిసిల్ల టౌన్/నిజామాబాద్, నవంబర్ 20: నూతన వ్యవసాయ చట్టాల రద్దుపై సర్వ త్రా హర్షం వ్యక్తమవుతున్నది. శనివారం పలు జి
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం జాలపల్లి గ్రామంలోని చెక్ డ్యాంలో శనివారం 15 కిలోల చేప దొరికింది. తుపాకుల చందు అనే యువకుడు సరదాగా చేపల వేటకు వెళ్లాడు. అతని వలకు 15 కిలోల గ్యాస్కట్ చేప చిక్కింది. దీంతో ఆ యు
హైకమిషన్ ఎదుట యూకే ఎన్నారైల ఆందోళన హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎన్నారై యూకే విభాగం లండన్లోని భారత హ�
మోమో.. పేరు కొత్తగా ఉన్నా, రుచి మహత్తరం. టిబెట్, నేపాల్ వంటకమే అయినా, దేశమంతా విస్తరిస్తున్నది. యువతను ఆకట్టుకుంటున్నది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీ వరకూబుల్లి మోమోలూ బ్రహ్మాండంగా అమ్ముడు అవుతున్నాయి.
తెలంగాణ జానపద కళలకు ఎంతో విశిష్టత ఉన్నది. వాటితో ఉపయోగించే వాద్యాలకూ అంతే ప్రాధాన్యమున్నది. ఒక్కో వాద్యం.. సంబంధిత కళా రూపాన్ని ఉచ్ఛ స్థితికి తీసుకెళ్తుంది. శైవ సంప్రదాయానికి చెందిన ‘రుంజ’ కూడా ఆ కోవకు చె
తెలంగాణం.. గ్రంథాలయ వికాసం నిజాముల కాలంలో తెలంగాణ అంతటా ఉర్దూ అధికారిక భాష. కానీ, అత్యధికుల భాష మాత్రం తెలుగే. అయినా తెలుగు వివక్షకు, నిర్లక్ష్యానికి గురైంది. ఇలాంటి పరిస్థితుల్లో మాడపాటి హనుమంతరావు, కొమర�
రెన్యూవబుల్ ఎనర్జీ డైరెక్టర్ జనరల్ అజయ్ మిశ్రా మాదాపూర్, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విధి విధానాలు నచ్చడంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ, స్వదేశీ సంస్థలు, కంపెన�
2,620 దుకాణాలకు 66,452 దరఖాస్తులు చివరి రోజే 36,762 దరఖాస్తులు ఒక్కో లైసెన్సు కోసం 25 మంది పోటీ ప్రభుత్వానికి రూ.1,329 కోట్ల ఆదాయం హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు శనివారం లక్కీడ్రా ద�
సీబీఎస్ఈ తరహాలో రెండు పరీక్షలు వద్దన్న అధికారులు ఫార్మేటివ్, సమ్మెటివ్ అసెస్మెంట్లు సరిపోతాయని భావన హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు రెండు పరీక్షలను నిర్వహ�
దూకుడు పెంచిన కేంద్ర ప్రభుత్వం కారుచౌకగా కార్పొరేట్లకు దారాదత్తం హైదరాబాద్లో 10 ఎకరాలు సహా మొత్తం 47.71 ఎకరాలకు బిడ్ల స్వీకరణ హైదరాబాద్, నవంబర్19 (నమస్తే తెలంగాణ): పెట్టుబడుల ఉపసంహరణ పేరిట కేంద్ర ప్రభుత్వం
మందమర్రి రూరల్ నవంబర్ 19: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే ఓసీలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో అండర్ మేనేజర్ పురుషోత్తం (58) మరణించారు. శుక్రవారం మొదటి షిప్టులో విధులకు వెళ్లిన ఆయన సంప్లోని మట్టి�
రాంకీ ప్లాంట్కు ఈఆర్సీ ప్రశంస హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): చెత్త నుంచి విద్యుత్తు తయారీకి రాంకీ సంస్థ అనుసరిస్తున్న విధానం బాగున్నదని విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) ప్రశంసించింది. చెత్త ను�
సీఎం దృష్టికి సమస్యలను తీసుకెళ్తా: మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎకడా లేనివిధంగా గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిం�