టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే టాప్ ప్రజా సమస్యలపై స్పందనలో తొలి స్థానం ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే వెల్లడి నేరమేదైనా పక్కా న్యాయం, ప్రమాదమేదైనా తక్షణ సహాయం. జవాబుదారీతనంలో మేటి, సత్ప్రవర్తనలో రా�
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా పూర్తిచేయండి డీఎంహెచ్వోలతో టెలికాన్ఫరెన్స్లో మంత్రి హరీశ్రావు హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ రెండు డోసుల కరోనా టీకాలు వేయాలని వ�
యాసంగిలో పెరుగుతున్న వరియేతర పంటల సాగు రెట్టింపైన శనగ, వేరుశనగ, జొన్న తదితర పంటలు పప్పులు, నూనె గింజల సాగుకు రైతుల మొగ్గు 6.56 లక్షల ఎకరాల్లో వరికి బదులు ఇతర పంటలు హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): యాసంగి�
మూకదాడిలో గాయపడిన రైతులు, పోలీసులు నిరసనలు, నిలదీతలతో తోక ముడిచిన తొండి ముఠా ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నుంచి ప్రకటన చేయించడం చేతగాని బీజేపీ నేతలు రైతు బతుకుపై రౌడీయిజం చేస్తున్నారు. ‘ఇన్నాళ్లకు మాకు నీ
మేడ్చల్, నవంబర్16(నమస్తే తెలంగాణ): ఎస్సీ సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు ప్రభుత్వం రూ.51 లక్షలు మంజూరు చేసింది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 9 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు మంజూరైన నిధులతో మరమ్మతులు, మౌలిక వస�
ఘట్కేసర్ రూరల్, నవంబర్ 16 : ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని అవుషాపూర్ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చేందర్ రెడ్డి తెలిపారు. అవుషాపూర్ గ్రామానికి చెందిన గుర్రం బాలమ్మ ఇటీవల వైద్య సహాయ నిమిత�
దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో పలు వైద్య, ఆరోగ్య పథకాలు అమలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకువెళ్త�
పచ్చని తెలంగాణలో నిప్పు రాజేసే కుట్రలు సాగుతున్నాయి. రైతన్నల జీవితాలను దుర్భరం చేసేందుకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో రెండోస్థానంలో నిలవడమే తెలంగాణకు శాపమైంది. విత్తనోత్ప�
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): అన్ని వర్గాలకు అడిగిన దానికంటే ఎక్కువే చేస్తున్న సీఎం కేసీఆర్.. తమను కూడా ఆదుకోవాలని గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు విజ్ఞప్తి చేశారు. ఏదైనా తప్పు చేస్తే క్�
ఉత్తమ ఇంజినీర్లకు అవార్డులు అందజేయనున్న మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఆదివారం తెలంగాణ ఇంజినీర్స్ డే వేడుకలు నిర్వహించనున్నారు. తెల�
అటవీశాఖతో సర్దుబాటు తర్వాతే తిరిగి ప్రారంభం హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్, సోమశిల నుంచి శ్రీశైలం వరకు నడిపిస్తున్న క్రూయి జ్ బోట్ సర్వీసును తెలంగాణ పర్యాటక శాఖ ఆపేసింది. ఈ ఏడాద�
తప్పుడు సమాచారం.. తప్పుడు కథనాలు పెరిగిన స్థాపిత సామర్థ్యం 8,825 మెగావాట్లు గుడ్డి జ్యోతికి కనిపించింది 812 మెగావాట్లే కేంద్ర ప్రభుత్వం పెంచిన క్లీన్ సెస్ ప్రస్తావనేది? తెలంగాణకు ఏపీ విద్యుత్తు ఇవ్వలేదన్న
కేంద్ర మంత్రిది రోజుకోమాట మొన్న భూమి ఇవ్వలేదని.. ఇవాళ భవనాలు ఇవ్వలేదని.. రేపు ఇంకేం మాట్లాడుతారో? ఎండగట్టిన మంత్రి హరీశ్రావు హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రి.. ఒ�
తిరుపతి చేరుకున్న అమిత్షా భేటీకి దూరంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): దక్షిణాది రాష్ర్టాల ముఖ్యమంత్రులు, లెఫ్ట్నెంట్ గవర్నర్ల సమావేశం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలోని తాజ