శ్రమిస్తే సాధ్యం కానిదేది? నిరుద్యోగ అభ్యర్థులతో మంత్రి హరీశ్రావు వెల్లడి సిద్దిపేటలో ‘కేసీఆర్ ఉచిత శిక్షణ శిబిరం’ ప్రారంభం కేంద్రం 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ సిద్దిపేట, ఏప్రిల్ 9: పట్�
గత ఆర్థిక సంవత్సరంలో రూ. 12 వేల కోట్లు రుణాల రిపేమెంట్లో ఎస్హెచ్జీలే టాప్ అత్యధికంగా రుణాలిచ్చిన రాష్ట్రం తెలంగాణ మహిళా సంఘాలకు రుణాలు అత్యధికంగా ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది. తెలంగాణ ఏర్
ఏపీ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు చిక్కడపల్లి, ఏప్రిల్ 8: తెలంగాణ గ్రంథాలయాలు అద్భుతంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు అన్నారు. శుక్రవారం ఆయన స్టేట్ సెంట�
రేపటి నుంచే అందుబాటులోకి ప్రైవేట్ టీకా కేంద్రాల్లోనే లభ్యం కొవిషీల్డ్ ప్రికాషన్ డోసు రూ.600 న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కొవిడ్ వ్యాక్సినేషన్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. 18 ఏండ్ల కంటే ఎక్కు
బీహార్లోని రొహతాస్ జిల్లాలో ఘటన పాట్నా, ఏప్రిల్ 8: అందరూ చూస్తుండగానే పట్టపగలు దొంగల ముఠా 60 అడుగుల ఓ పాత ఇనుప బ్రిడ్జిని ఎత్తుకెళ్లింది. అది దొంగతనం అని తెలియక వారికి స్థానిక అధికారులు, గ్రామస్థులు కూడా
బెంగళూరు, ఏప్రిల్ 8: అజాన్ విషయంలో లౌడ్ స్పీకర్లను నిషేధించాలని అధికార బీజేపీ గనుక నిర్ణయం తీసుకొంటే.. కర్ణాటకలో ఆ పార్టీకి నూకలు చెల్లినట్లేనని మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ అన్నారు. ముస్లింవ
ఉద్యోగాల భర్తీ, పోటీ పరీక్షల నేపథ్యంలో కొత్త పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలుగు అకాడమీ కసరత్తు చేస్తున్నది. డిమాండ్ ఉన్న 15 రకాల పుస్తకాల పునర్ముద్రణకు చర్యలు చేపట్టింది.
ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకటి చెప్తే, రాష్ట్రంలోని బీజేపీ నాయకులు మరొకటి చెప్పి తెలంగాణ రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి మత్స్యకారుడికి అందించేలా అర్హులను సొసైటీల్లో సభ్యులుగా చేర్చేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బన్సీలాల్పేట్, ఏప్రిల్ 8 : రాష్ట్రంలో అనేక ఆలయాలను అభివృద్ధి చేశామని, నూతన పాలక మండలి సభ్యులు ఆలయాల్లో ఆధ్యాత్మికత వాతావరణం నెలకొల్పడానికి కృషి చేయాలని మంత్రి తలసాని �
ట్రాఫిక్ పీఎస్ సేవలు ప్రారంభం అండ్ ఆర్డర్ పీఎస్ బ్యారక్లో ట్రాఫిక్ పీఎస్ ఏర్పాటు 3 ఎస్ఐలు, ఏఎస్ఐ, 2హెచ్సీలు, 40 మంది పీసీలు కేటాయింపు.. సెక్టార్ల వారీగా సేవలు విస్తృతం శేరిలింగంపల్లి, ఏప్రిల్ 8: ర�
రూ.9 కోట్లతో రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులకు శ్రీకారం హిమాయత్నగర్,ఏప్రిల్ 8: దశాబ్ధాలుగా వరద నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న హుస్సేన్ సాగర్ నాలా పరీవాహక ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు త్వరల్లో వర�