తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనంటూ అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థ లు, మం�
ఉపాధ్యక్షులుగా ప్రభాకర్రావు, సత్తయ్య ఏకగ్రీవంగా ఎన్నిక రంగారెడ్డి జిల్లా కోర్టులు, మార్చి 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ న్యాయమూర్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రంగారెడ్డి జిల్లా అదనపు న్యాయమూర్తి జీ రాజగ�
రాష్ట్రంలో భారీగా నీటిలభ్యత.. వృథాను అరికట్టాలి: వీ ప్రకాశ్ బంజారాహిల్స్, మార్చి 28: తెలంగాణ రాష్ట్రంలో నీటి లభ్యత ఎక్కువైనందున, నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర జలవనరుల
ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ పూలింగ్ పథకానికి తమ అసైన్డ్ భూములు ఇస్తామని వాటి యజమానులు ముందుకు వచ్చారు. శుక్రవారం భూ యజమానుల ప్రతినిధి బృందం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి సీఎస్ సోమేశ్కుమ
ఇన్సూరెన్స్ పేరుతో రిటైర్డు ఉద్యోగి దంపతులకు దగ్గరైన ఓ ముఠా వారి నుంచి సుమారు రూ.5 కోట్లు స్వాహా చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురిని శుక్రవారం అరెస్టు చేసినట్టు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూప�
హైకోర్టులో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం ఒకేసారి పది మంది కొత్త న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు చరిత్రలో ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో న్యాయమూర్తులు ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. హై�
దేశంలో బీజేపీ రౌడీయిజం పేట్రేగిపోతుంటే.. రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ ఇజం కనిపిస్తున్నదని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఇజం అంటే రాష్ట్ర సంపద పెంచడం, పేదలకు పంచడం అని అభివర్ణించ�
రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ వేగం పుంజుకొంటున్నది. టీచర్ పోస్టుల భర్తీకి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. టెట్ను జూన్ 12న నిర్వహి
2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ భూదాన్ భూముల పరిరక్షణకు చొరవ చూపారని ఆలిండియా సర్వసేవ సంఘ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెదిరె అరవింద్రెడ్డి పేర్కొన్నారు. గురువారం లక్డీకపూల్ సెంటర్ క�
విద్యుత్తు చార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా బద్నాం చేయాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో వ్యవసాయానికి పూర్తి ఉచితంగా విద్యుత్తును అందజేయడంతోపాటు గృ�
సాగునీటి పథకానికి శంకుస్థాపన చేయాలని వినతి వచ్చే నెల అచ్చంపేటకు వస్తానని కేసీఆర్ హామీ అచ్చంపేట, మార్చి 24 : నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు గురువారం సీఎం కేసీఆర్�
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట, మార్చి 23: ‘బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కండ్లుండి కాళేశ్వరం నీళ్లను చూడలేని కబోదులు. కాళేశ్వరం నీళ్లు రావడం లేదని వాట్సాప్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేట జ