మారేడ్పల్లి, నవంబర్ 12 : రైలులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి రూ.8.40లక్షల విలువచేసే 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు
ముషీరాబాద్, నవంబర్ 12: కార్తిక మాసాన్ని పురస్కరించుకొని భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజు కాళేశ్వర ముక్తీశ్వర స�
దుండిగల్, నవంబర్ 12 : తనను గెలిపించిన మూడు వారాల్లోపు నిజామాబాద్కు పసుపుబోర్డు ఏర్పాటు చేయిస్తానని రైతులకు మాట ఇచ్చి.. ఏండ్లు గడుస్తున్నా పసుపుబోర్డు తేకుండా మోసం చేసి తిరుగుతున్న ఎంపీ ధర్మపురి అరవింద�
రూ.1.50 లక్షల నగదు స్వాధీనం చార్మినార్, నవంబర్ 12 : క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠా సభ్యుడిని దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల �
కార్పొరేటర్ శాంతిరెడ్డి భారీగా తరలిన ప్రజాప్రతినిధులు,టీఆర్ఎస్ శ్రేణులు మల్కాజిగిరి, నవంబర్ 12: కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనాలని అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శ�
గౌతంనగర్, నవంబర్12: మౌలాలి డివిజన్ ఎస్పీనగర్లో చేపట్టిన డ్రైనేజీ పనులను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అమీనోద్దిన్, ఎం.భాగ్యనందరావు, డివిజన�
మల్కాజిగిరి, నవంబర్ 12: డివిజన్లో మౌలి క సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు. శుక్రవారం షిర్డీ సాయి కాలనీలో పాదయాత్ర చేసి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద�
సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)తో సీసీటీవీ నెట్వర్క్ను అనుసంధానం చేస్తూ మరింత మెరుగైన పోలీసింగ్తో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా ఉపయోగపడే విధంగా కొత్త అవిష్కరణలు
కొండాపూర్, నవంబర్ 12 : ఆర్ట్ అండ్ కల్చర్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి గణేశ్ పుత్తుర్ ప్రతిష్టాత్మక డాక్టర్ మంగళం స్వామినాథన్ జాతీయ అవార్డు -2021కు ఎంపి�
రవీంద్రభారతి, నవంబర్ 12: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలుగు సాహిత్య కళాపీఠం, సాహిత్య సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ సంయుక్త నిర్వహణలో పదో వార్షికోత్సవ జీవన సాఫల్య పురస్కారాల ప్రదాన కార్యక్రమం శ
మాదాపూర్, నవంబర్ 12: విద్యార్థులు నైపుణ్యతను జోడించి సరికొత్త డిజైన్లతో కూడిన ఉత్పత్తులను క్రాఫ్ట్ బజార్లో ప్రదర్శించారు. మాదాపూర్లోని నిఫ్ట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) కళాశ�
జవహర్నగర్, నవంబర్ 12 : పేద పిల్లల విద్య కోసం స్వేచ్ఛా వేదిక చేస్తున్న సేవలు అభినందనీయమని మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్గుప్తా అన్నారు. శుక్రవారం చెన్నాపురంలోని ప్రభుత్వ ప్�
మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 12 : రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్. బాలమల్లేశ్ విమర్శించారు. సీపీఐ జిల్లా స
పీర్జాదిగూడ, నవంబర్ 12 : విద్యార్థులు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని మేడిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన బాలల