హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పటివరకు 3.43 కోట్ల వ్యాక్సి న్ డోసులు వేయడం పూర్తయిందని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వ కేంద్రాల్లో 3.04 కోట్ల డోసులు, ప్రైవేటు కేంద్రాల్లో 38 ల
రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అత్యంత హేయం తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కల్లుగీత వృత్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గౌడ సమాజానికి
గ్రేటర్ వ్యాప్తంగా హోరెత్తిన మహా ధర్నా బీజేపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కిన అన్నదాతలు ధాన్యం మొత్తం కొనాలని డిమాండ్ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి వరి కొనమంటూ రైతులకు కమలం పార్టీ ఉరి పంజాబ్ మాదిరి �
రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణుల ధర్నా.. దగాకోరు మాటలతో రైతులను మోసం చేస్తున్న కేంద్రం యాసంగి వరిధాన్యం కొనే వరకు ఉద్యమం.. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ మేడ్చల్, నవంబర్ 12 : కేంద్ర ప్రభుత్వమే
తెలంగాణ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం ఢిల్లీలో ఒకమాట.. గల్లీలో ఒక మాట రైతులకు అన్యాయం చేస్తున్న బీజేపీ నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, నవంబర్ 12: రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగ�
రైతులను మోసం చేస్తున్న బీజేపీ నాశనం ఖాయం మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాలో మహా ధర్నా విజయవంతం రైతన్నలకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు మేడ్చల్, నవంబర్12 (నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేస్తున్న
భారీగా తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు దుండిగల్, నవంబర్ 12 : రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు మహాధర్నా నిర్వహించారు. యాసింగిలో పండించే వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమ
అందులోనే లక్ష్మీదేవికి తొమ్మిదిరోజుల పూజలు కళాత్మకంగా రూపొందించిన దుర్గం విజయ్కుమార్ బన్సీలాల్పేట్, నవంబర్ 12 : చిన్ననాటి నుంచి తనలో ఉన్న ప్రతిభకు ప్రతి ఏటా సృజనాత్మకతను జోడిస్తూ కొత్త కొత్త ఆవిష్�
ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ధర్నాచౌక్కు భారీగా తరలిన కార్పొరేటర్లు, నాయకులు, టీఆర్ఎస్ శ్రేణులు రామంతాపూర్/ఉప్పల్, నవంబర్ 12: ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం ఇం
రామంతాపూర్, నవంబర్ 12: కబ్జాకు గురైన శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలని కోరతూ రామంతాపూర్ కాటికాపరుల సంఘం ప్రతినిధులు వల్ల బాబురావు, వల్ల సత్యనారాయణ ఉప్పల్ తహసీల్దార్ గౌతంకుమార్కు శుక్రవారం వినతి పత్
మల్లాపూర్, నవంబర్ 12: జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం మల్లాపూర్ ఎస్ఎల్ఎన్ ఫంక్షన్హాల్లో జరిగిన ఉప్పల్
బన్సీలాల్పేట్, నవంబర్ 12: అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య (ఏఐపీటీఎఫ్) జాతీయ యూనియన్ కౌన్సిలర్గా తెలంగాణ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా వై.ఎస్.శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు యూనియన్ జాతీయ ప్ర�