అడుగడుగునా.. ఆంక్షలతో జనాల హనుమాన్ దేవాలయంలోకి గుర్తింపు కార్డు చూపించి వెళ్లాలా..! శ్మశాన వాటికలో కూడా ఆంక్షలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు కంటోన్మెంట్ ఏడో వార్డు తిరుమలగిరి లాల్బజార్ హనుమా�
మైనంపల్లి హన్మంతరావు పథకం కింద 65 మందికి రూ.6.50 కోట్ల ప్రొసీడింగ్స్ అందజేత మల్కాజిగిరి, ఏప్రిల్ 8: దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి ఎనలేనిదని, గతంలో ఏ ప్రభుత్వాలు, పాలకులు చేయని విధంగ
ప్రిలిమ్స్ ప్రిపరేషన్కు 90 రోజుల గడువు ప్రిలిమ్స్, మెయిన్స్కు మధ్య 90 రోజులు 2023 ఆగస్టులోగా ఎంపిక పూర్తే లక్ష్యం క్యాలెండర్ రూపకల్పనలో టీఎస్పీఎస్సీ హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలోన
దరఖాస్తు గడువు 11.. స్క్రీనింగ్ టెస్ట్ 24న ఫలితాలు 28న.. సర్టిఫికెట్ల పరిశీలన 30న మే 1 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం 33 జిల్లాల్లో 55 కేంద్రాల్లో ఉచిత శిక్షణ మూడుదశలుగా 16,500 మందికి కోచింగ్ గిరిజన సంక్షేమశాఖ పకడ్బం
హైదరాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ) : టీ న్యూస్ చానల్ 12 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్ ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘టీ న్యూస్ తెలుగుకు ఇది అద్భుతమైన
రాష్ట్రంలో ఎరువుల వినియోగం భారీగా తగ్గింది. రైతులు ఒక హెక్టారుకు వినియోగించే ఎరువుల మొత్తాన్ని తగ్గించారు. 2015-16తో పోల్చితే 2020-21 నాటికి సాగు విస్తీర్ణం 50% పెరిగితే ఎరువుల వినియోగం 50% తగ్గింది.
రైతులకు ఉగాది కానుక టన్నుకు రూ.3,342 పెంపు అశ్వారావుపేట, ఏప్రిల్ 1 : పామాయిల్ గెలల ధర భారీగా పెరిగింది. ఉగాది కానుకగా ఆయిల్ ఫెడ్ శుక్రవారం రైతులకు రికార్డు ధర ప్రకటించింది. ఏప్రిల్ నెలకు గాను టన్ను గెలల ధర
తెలంగాణలో తప్పు చేస్తే తప్పించుకోలేమనే భయం నేరస్థుల్లో కలుగుతున్నది. ఇందుకు శిక్షల శాతం పెరుగుదలే నిదర్శనం. పోలీసుల పక్కా దర్యాప్తు, సాంకేతికత, ఇతర ఆధారాల సేకరణతో కోర్టులో రికార్డు సమయంలోనే శిక్షలు ఖరా�
వారంలో 2వ నోటిఫికేషన్ జారీ భూసేకరణకు ఎనిమిది మంది అధికారులు హైదరాబాద్, మార్చి 31(నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్రోడ్డు ఉత్తరభాగం నిర్మాణం కోసం ప్రాథమిక గెజిట్(a)ను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదలచేసి�
కెరమెరిలో రెండోరోజూ 44 డిగ్రీలు ఈ నెలలో ఎండావాన ఎక్కువే 11 నుంచి 4 గంటల వరకు బయటికి వెళ్లొద్దు: విపత్తుల నిర్వహణశాఖ సూచన వడదెబ్బ నుంచి రక్షణకు జాగ్రత్తల వెల్లడి హైదరాబాద్, మార్చి 31(నమస్తే తెలంగాణ): రాష్ట్రంల�
పాల్గొన్న 230 కంపెనీలు విప్రో ఎలైట్కు 150 మంది ఇద్దరికి 34 లక్షల వార్షిక వేతనం హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని గీతమ్ డీమ్డ్ వర్సిటీ గురువారం నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మె�
‘చదువుకోవాలి. చైతన్యవంతులు కావాలి. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న సంప్రదాయ శృంఖలాలను తెంచుకొని విముక్తి సాధించాలి’ అంటూ 170 ఏండ్ల కిందట బాలికలకు, మహిళలకు విద్య ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు ఆధునిక భారతదేశ తొలి �