బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు క్యూ కట్టిన కంపెనీలు.. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పటినుంచి వరుసగా బయటి రాష్ర్టాలకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్, కేన్స్ సెమ�
ఎల్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ తెలుసుకోవడం అధికారులు, సహాయబృందాలకు సవాలుగా పరీక్షగా మారింది. 12 రోజుల కిందట ఘటన జరిగితే అప్పటి నుంచి చేపడుతున్న సహాయ చర్యలేవీ ఫలితం లేకుండా పోయాయి.
15 నెలల్లోనే రూ.లక్షా 65 వేల కోట్ల పైచిలుకు అప్పు చేశారు. తట్టెడు మట్టి తీసింది లేదు. ఒక పథకం అమలు చేసింది లేదు. కేసీఆర్ పాలనలో దేశానికే రోల్మాడల్గా నిలిచిన తెలంగాణ ప్రగతిని 15 నెలల్లోనే తిరోగమనం బాట పట్టిం�
Fake pesticides | నకిలీ పురుగు మందులను(Fake pesticides )విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసారు.
Ranganayaka Sagar | రంగనాయక సాగర్ కెనాల్(Ranganayaka Sagar) నుంచి ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలం మీదుగా కేసీఆర్ సర్కార్ చేపట్టిన కేఎల్ -6 కాల్వ పనులు నిలిచిపోయాయి.
School bags | పర్వతగిరి ఉన్నత పాఠశాలలో 150 మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చందా శోభారాణి -రమేష్ దంపతులు 80 వేల రూపాయల విలువ గల స్కూలు బ్యాగులను(School bags) బుధవారం ఉచితంగా పంపిణీ చేశారు.
Ancient coins | పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామ సమీపంలోని పెద్దగుట్ట వద్ద బుధవారం ఉపాధి హామీ పనులు చేపడుతున్న కూలీలకు తవ్వకాల్లో పురాతన కాలం నాటి నాణాలు లభించాయి.