MLA Madhavaram | దేశంలోని మైనార్టీల మసీదులు, దర్గాలు, స్మశానవాటికలు తదితర ఉమ్మడి ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పడిన వక్ఫ్ బోర్డును(Waqf Board) కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ పేరుతో నిర్వీర్యం చేయొద్దని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధ�
Narayana | శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం అయిన జైళ్లను బాగుచేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(Narayana) అన్నారు. హైదరాబాద్లోని మగ్ధుమ్ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Road accident | పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో(Panjagutta police station area) విషాదం చోటు చేసుకుంది. బైక్ను టెంపో వాహనం ఢీ కొట్టడంతో(Road accident,) ఓ యువతి దుర్మరణం(woman died ) చెందింది. వివరాల్లోకి వెళ్తే..
Bear attack | మెదక్ జిల్లాలో( Medak district) ఎలుగుబంటి దాడిలో(Bear attack) ఓ వ్యక్తి తీవ్రంగా (Person seriously injured ) గాయపడ్డాడు. ఈ విషాదకర సంఘటన హవేళిఘన్పూర్ మండలం దూపిసింగ్ తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
MLA Krishna Rao | ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కష్టపడి చదివితే..బంగారు భవిష్యత్ ఉంటుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) అన్నారు.
Srinivas Goud | పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు(Free medical camp) నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్( Srinivas Goud), కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
Harish rao | హైదరాబాద్ తొలి మేయర్గా కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్(Krishna Swami Mudiraj) నగరానికి ఎంతో సేవలు అందించారు. వారి అడుగుజాడల్లో ముదిరాజ్ సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao)
Siricilla | కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే వర్క్ ఆర్డర్లు నిలిపివేయడం, చేనేత కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహం అందించ కపోవడంతో వస్త్ర పరిశ్రమ
Hydra | ఇచ్చిన హామీలు పక్కన పెట్టి హైడ్రా(Hydra) పేరుతో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు �
Nallagonda | ల్లగొండ ప్రభుత్వ ప్రభుత్వ దవాఖానలో(Nallagonda Government Hospital) మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుర్చీలో కూర్చొని డెలివరీ అయిన గర్భిణి ఘటన మరువక ముందే మరో విషాదకర సంఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన శిశువు మృతి(Baby
RTC | ఈ నెల 19 న నిజామాబాద్లోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద నీళ్లలోకి బస్సును తీసుకెళ్లిన డ్రైవర్ పై వేటు పడింది. ఆర్టీసీ డ్రైవర్ను(RTC driver) ఉన్నతాధికారుల సస్పెండ్ చేశారు.
Son killed her mother | నల్లగొండ జిల్లాలో(Nalgonda) దారుణం చోటు చేసుకుంది. నవ మాసాలు పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని కర్కశంగా హత్య(Son killed her mother )చేశాడు తనయుడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన నల్లగొండ జిల్లా నిడమన�
MLA Koonamnne | సమాజంలో కమ్యూనిస్టులు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఇచ్చిన హామీలను పూర్తి చెయ్యాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే సాంబ శివరావు(MLA Koonamnne) అన్నారు.