రాష్ట్రంలో తాము చేపట్టిన కుల గణన సర్వే నివేదికను ప్రజల సంక్షేమం కోసం ఉపయోగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. శాసనసభలో మంగళవారం ఆయన కుల గణన నివేదికను ప్రవేశపెట్టి ప్రసంగించారు.
పల్లెల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే సర్పంచ్లు.. అప్పులు చేసి మరీ మురుగు కాల్వల నిర్మాణం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, వీధుల్లో సీసీ రోడ్లు తదితర పనులను చేపట్టారు. అయితే ప్రభుత్వం మారడంతో బిల్లులు
Jogulamba Gadwala | కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యం ఏదో చోట రైతుల నుంచి నిరసన సెగ తగులుతూనే ఉంది. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు.
Asifabad | చింతలమానేపల్లి మండల కేంద్రంతో పాటు లంబడిహెట్టి, రణవెల్లి, దిందా, గూడెం గ్రామాల్లో మంగళవారం గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ సిఐ రవి తెలిపారు.
Fake encounters | ఛత్తీస్గఢ్(Chhattisgarh) రాష్ట్రంలో కొనసాగుతున్న బూటకపు ఎన్ కౌంటర్లను(Fake encounters )తక్షణమే నిలిపివేయాలని పలువురు వక్తలు ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లా చారకొండలో(Charakonda) ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న పాపను సైతం పోలీసు వాహనాల్లో తరలిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Mahabubabad | మహబూబాబాద్(Mahabubabad) జిల్లా తొర్రూరు మండలంలో మంగళవారం ఉదయం మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు(Sarpanch Forum president )శీలం లింగన్న గౌడ్ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
Siddipet | సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొడకండ్ల వద్ద అధికారులు కాళేశ్వరం(Kaleshwaram project) నీళ్లు విడుదల చేశారు. దీంతో తుజాల్ పూర్ చెక్ డ్యాంకు నీళ్లు చేరాయి.