Suryapet | ధనవంతుల సంపదలో పేదలకు కూడా హక్కు ఉందని దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ చెప్పారని, ఆయన చూపించిన మార్గంలోనే జమాతే ఇస్లామి హింద్(Jamaat-e-Islami Hind) సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తుందని సంస్థ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్
Jeeidical temple lands | జనగామ జిల్లాలో మరో భద్రాద్రిగా పేరుగాంచిన జీడికల్ శ్రీ వీరాచల రామచంద్రస్వామి దేవాలయం( Jeeidical temple lands) పరిధిలో గల జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు గ్రామాల్లో గల భూములను కౌలుకు వేలం చేపడుతున్నట్
JVV | జనవిజ్ఞాన వేదిక (JVV), సూర్యాపేట సైన్స్ ఫోరం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వారు సంయుక్తంగా నిర్వహించిన సైన్స్ టాలెంట్ టెస్టు బహుమతుల ప్రధానోత్సవాన్ని ఎస్వీ కళాశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
MLA Talasani | ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ ఆసరా కమిటీ ఉపాధ్యక్షుగు జెఎస్టీ సాయి, సతీమణి వరలక్ష్మిని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) పరా
Janagama | జనగామ మండలంలోని షామీర్పేట, పసరమడ్ల, ఎల్లంల గ్రామాల్లో ఎంపీపీ మేకల కళింగ రాజు రైతులతో కలిసి ఆదివారం ఎండిపోయిన పొలాలను(Dried crop fields) పరిశీలించారు.
Science Fair | సృష్టి సైన్స్ ఫెయిర్-2025 లో(Srishti Science Fair-2025) మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అన్నారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు.
Hamalis | మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన రాదండి రాజేష్ శివరాత్రి రోజున గోదావరి నది స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో పడి మరణించగా అతని కుటుంబానికి ఆ గ్రామ హమాలీలు(Hamalis) అండగా న�
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో 8 మంది కార్మికుల ప్రాణాలు గాల్లో కలిశాయని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఆరోపించారు.
దిగుబడులు రాక.. పెట్టుబడులు భారమై జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లుపల్లె గ్రామంలో అప్పుల బాధతో మిర్చి రైతు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు.