Mallikarjuna Swamy | నిదానపల్లి గ్రామ పరిధిలోని మల్లన్న గుట్ట(చిన్న శ్రీశైలం)పై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ మల్లికార్జున స్వామి(Mallikarjuna Swamy) బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
MLA Rajender Reddy | కొందరు సొంత పార్టీలో ఉండి అభివృద్ధిని అడ్డుకుంటూ, కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నారని, అలాంటి వారిని సహించబోమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Rajender Reddy) మండిపడ్డారు.
RTC | రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని(RTC) ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ అన్నారు.
BRS | బీఆర్ఎస్ పార్టీ నేతలు, సామాన్య రైతులపై అక్రమ కేసులు పెడితే సహించబోమని, అక్రమ కేసులు మానుకోకపోతే ఇక జైలు భరో(Jail bharo) చేపడతామని బీఆర్ఎస్ పార్టీ నేతలు హెచ్చరించారు.
Singareni | శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ( SLBC ) టన్నెల్లో రెస్క్యూ సహాయక చర్యలలో పాల్గొనేందుకు సింగరేణి సంస్థ(Singareni employees) రామగుండం డివిజన్ 1 నుంచి 30 మంది కార్మికులను శుక్రవారం గోదావరిఖని నుంచి పంపించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో దళిత అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బలి పెట్టను న్నదా? తొలి సీటు కొట్టేసి, పొత్తులో ఇచ్చేసి.. నాలుగో సీటును దళిత నేతకు వదిలేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నదా? అంటే అవు�
వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంపునకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. ఇందుకోసం విరమణకు దగ్గరగా ఉన్న ప్రొఫెసర్లు ప్రభుత్వంలో భారీ ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట�
ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు మీడియాతో సహా ఇతరులు ఎవరితోనూ మాట్లాడకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. బాధిత కుటుంబాలను కంట్రోల్ రూం వద్దే ఉంచి ‘తమ కంట�
రాళ్లు.. కట్టెలు.. ఇటుకలు.. చెప్పులు.. పట్టాదార్ పాసుబుక్కులు.. ఆధార్ కార్డులు.. ఇలా ఏవి ఉంటే అవి యూరియా కోసం రైతులు క్యూలో పెట్టి యూరియా కోసం నిరీక్షిస్తున్నారు.
ఎంజీ బస్స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టబోయే మెట్రో రైలు విస్తరణ పనుల ప్రక్రియను నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వం తమ వాదనలు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్రంలోని బీసీ కాలేజీ హాస్టళ్ల అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి లేఖను రాసి, గురువారం �
ఎస్ఎల్బీసీ పనులు చేపట్టేముందు జియాలజికల్ సర్వే నివేదిక ఆధారంగా పనులు మొదలుపెట్టకుండా ఒక నేత ఒత్తిడితో ఆదరాబాదరాగా టన్నెల్ పనులు మొదలు పెట్టారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు.