Collector Sri Harsha | పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష (Koya Sri Harsha)పిలుపునిచ్చారు.
Sponge NMDC | వేతన సవరణను తక్షణమే చేపట్టాలని కోరుతూ పాల్వంచలోని కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమైన స్పాంజ్ ఐరన్, ఎన్.ఎం.డి.సి(Sponge NMDC) కర్మాగారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు.
MLC elections | ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ మందకొడిగా జరుగుతోంది. నల్లబెల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని తహసిల్దార్ ముప్పు కృష్ణతో పాటు రూరల్ సీఐ సాయి రమ
Jagadish reddy | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా సొరంగం పనులు ముందుకు కదలక పోవడానికి నీటి ఊటనే కారణమని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish reddy )అన్నారు.
Bonakallu | ఖమ్మం -వరంగల్- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల(Mlc electinons) పోలింగ్ కేంద్రాన్ని బోనకల్లు మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు.
MLC elections | తెలంగాణలోని ఉమ్మడి ఏడు జిల్లాల పరిధిలో జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ(Graduate Mlc) స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.
SLBC | ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) సొరంగంలో చిక్కుకొన్న ఎనిమిది మంది జాడ ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. శనివారం ఉదయం సొరంగంలోని 14వ కిలోమీటర్ వద్ద సెగ్మెంట్లు ధ్వంసమై నీటితో కలిసిన పచ్చి మట
సైకోట్రోఫిక్ ఔషధాలను అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్న కేసులో ఈడీ రూ.7.98 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. బుధవారం జప్తు చేసిన ఆస్తుల్లో 22 స్థిరాస్తులు, 8 చరాస్తులు ఉన్నట్టు ఈడీ పేర్కొంది.