రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద మార్కుఫెడ్ ద్వారా పసుపుకు రూ.15 వేల కనీస మద్దతు ధర కల్పిస్తూ బోనస్ అందజేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు
Siricilla | నకిలీ వైద్య సర్టిఫికెట్లు(Fake medical certificates) సృష్టించిన వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాంగ్రెస్ ముస్లిం మేనిఫెస్టో ప్రకారం ఇమామ్ మౌజాస్ కి జీతం పెంపుదల అమలు చేయకపోవడం చాలా బాధాకరమని, జీతాలు పెంచకపోవడంకాక, గత నాలుగు నెలలుగా గౌరవ వేతనం రాక, పవిత్ర రంజాన్ మాసంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటు�
జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్�
జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండల పరిధిలో జరుగుతున్న ఓ బాల్యవివాహాన్ని పోలీసులు సోమవారం అడ్డుకున్నారు. ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపిన వివరాలిలు ఇలా ఉన్నాయి. మండలంలోని లక్ష్మీపూర్ తండా గ్రామంలో బాల్య వివాహం జరుగ
గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడం లేదు. గ్రామ పంచాయతీల్లో పాలక వర్గాలు లేనందున నిధులు విడుదల చేయలేమంటూ కేంద్రం చేతులెత్తేసింది
BRS | మొగోడివైతే..కేటీఆర్తో కొట్లాడు. కేటీఆర్తో జిల్లా సుభిక్షం అయిందని, మతి భ్రమించి కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారాని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రానికి చెందిన వ్యక్తి సీఎలో ఆల్ ఇండియా టెస్టులో గోల్డ్ మెడల్ సాధించిన పరకాల మణిశంకరును ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభినందించారు
Brahmotsavams | డివిజన్ కేంద్రంలోని తిరుమలనాథ స్వామి ఆలయంలో నేటి నుండి 15 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు(Brahmotsavams )నిర్వహిస్తున్నట్లు బ్రహ్మోత్సవ కమిటీ బాధ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Kadiyam Srihari | కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్న�