Degree exams | హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బీఏ, బీకాం, బీఎస్సీ నాలుగవ, ఆరవ సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమైనవి.
CPM leaders | హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం అప్పజెప్పే ప్రయత్నాలను చేస్తుందని సీపీఎం పార్టీ నాయకులు మండిపడ్డారు.
Congress | జనాభాలో 10శాతం ఉన్న లంబాడాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తామని గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వాహక ఆధ్యక్షుడు వెంకట్ బంజారా హెచ్చరి
BC Reservations | రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం కల్పించిన రిజర్వేషన్లకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించి, చట్టబద్ధత కల్పించాలని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ డిమాండ్ చేశారు.
Autism | అవగాహన కార్యక్రమాలతో ఆటీజంని నివారించవచ్చని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ కరుకాల అనితా రెడ్డి అన్నారు.
Tribal student union leaders | గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి బయలుదేరిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులను కోటపల్లి పోలీసుల అరెస్ట్ చేశారు.
Tenth Exams | విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు న్విహించిన ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
Sarvai Papanna goud | బడుగు,బలహీనవర్గాలను ఏకంచేసి గోల్కొండ కోట జయించి బడుగు బలహీనర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన భారతదేశపు తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గౌడ సంఘం నేతలు అన్నారు.
BRS leaders | కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాజేయాలని చూస్తుందని, సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.