పెద్దపల్లి జిల్లాలో భూగర్భ జలాలు (Ground Water) అడుగంటుతున్నాయి. దీంతో అన్నధాతలు సాగు కష్టాలు అనుభవించక తప్పడం లేదు. మార్చిలోనే ఎండలు మండిపోతుండటం, తలాపునున్న గోదావరి ఎడారిగా మారడంతో రోజు రోజుకు భూగర్భ జలాలు పడ�
ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ‘ప్రో-రేటా’ విధానంలో ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాన్ని లెక్కించిన తర్వాతే ఒక్కో ప్లాటు ఓపెన్ స్పేస్ చార్జీలను నిర్ధారించాలి. కానీ క్షేత్రస్థాయిలో అధికా
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు క్యూ కట్టిన కంపెనీలు.. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పటినుంచి వరుసగా బయటి రాష్ర్టాలకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్, కేన్స్ సెమ�
ఎల్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ తెలుసుకోవడం అధికారులు, సహాయబృందాలకు సవాలుగా పరీక్షగా మారింది. 12 రోజుల కిందట ఘటన జరిగితే అప్పటి నుంచి చేపడుతున్న సహాయ చర్యలేవీ ఫలితం లేకుండా పోయాయి.
15 నెలల్లోనే రూ.లక్షా 65 వేల కోట్ల పైచిలుకు అప్పు చేశారు. తట్టెడు మట్టి తీసింది లేదు. ఒక పథకం అమలు చేసింది లేదు. కేసీఆర్ పాలనలో దేశానికే రోల్మాడల్గా నిలిచిన తెలంగాణ ప్రగతిని 15 నెలల్లోనే తిరోగమనం బాట పట్టిం�
Fake pesticides | నకిలీ పురుగు మందులను(Fake pesticides )విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసారు.
Ranganayaka Sagar | రంగనాయక సాగర్ కెనాల్(Ranganayaka Sagar) నుంచి ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలం మీదుగా కేసీఆర్ సర్కార్ చేపట్టిన కేఎల్ -6 కాల్వ పనులు నిలిచిపోయాయి.
School bags | పర్వతగిరి ఉన్నత పాఠశాలలో 150 మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చందా శోభారాణి -రమేష్ దంపతులు 80 వేల రూపాయల విలువ గల స్కూలు బ్యాగులను(School bags) బుధవారం ఉచితంగా పంపిణీ చేశారు.