ప్రపంచ దేశాలకు అంబేద్కర్ ఆదర్శమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం చేవెళ్లలోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళలు �
స్వేచ్ఛ, సమానత్వం, బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయిలో చాటడంలో చేసిన సేవలు చిరస్మరణీయమైనవని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, చేరికల కమిటీ మండల చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రె�
గుంటూరు, హైదరాబాద్లో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీల్లో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, ఫార్మా-డీ ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన వీ సాట్-2025 ఫేజ్-1 ప్రవేశ ఫలితాలు వర్సిటీ వీసీ కల్నర్ ప్ర
శాతవాహన విశ్వవిద్యాలయ పీహెచ్డీ ప్రవేశ ఫలితాలను శుక్రవారం పరిపాలనా భవనంలో ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ రిజిస్ట్రార్ ఆచార్య రవికుమార్ జాస్తితో కలిసి విడుదల చేశారు.
పది వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అప్పారెల్ పార్క్లో పరిశ్రమల ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టారని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతోనే ఇప్పుడు సిరిసిల్లలో టెక్స
అర్చకుల పురువు ప్రతిష్టలకు, ఆత్మ అభిమానాల దెబ్బతిసే విధంగా ప్రయత్నాలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 వేల దేవాలయాల ఆర్చకులం ఏకం కావాల్సిన పరిస్థితి వస్తుందని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచర
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చిన్నప్పుడు విద్యా బుద్ధులు నేర్పిన గురువు రంగారావు మృతి చెందగా వారి భౌతిక కాయానికి శుక్రవారం పూలమాల వేసి నివాళులు అర్పించారు.
Inclusive growth | భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సమ్మిళిత వృద్ధి ద్వారానే సాధ్యమని సౌత్ ఆఫ్రీకా డర్బస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీందర్ రేనా అన్నారు.
CITU | గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలలో, పోస్టుమెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఏఎన్ఎంలను పర్మినెంట్ చేయాలని సిఐటియు రాష్ర్ట కార్యదర్శి కాసు మాధవి, హనుమకొండ జిల్లా స