రహదారుల భద్రతా చర్యల్లో భాగంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఆర్ అండ్ బి, పోలీస్, జాతీయ రహదారులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్�
Helen Keller | హెలెన్ కెల్లర్(Helen Keller )స్ఫూర్తితో దివ్యాంగులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని ఎన్పిఅర్డి ఇండియా జిల్లా అధ్యక్షుడు అడ్డ రాజు అన్నారు.
MLA Yashaswini Reddy | ఇల్లు అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రధానమైన అవసరం. నిరుపేదలకు ఇండ్లు కట్టించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(MLA Yashaswini Reddy )అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గురువారం పలు జిల్లాల్లోని చెక్పోస్టులు, ఆర్టీఏ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.2.72 లక్షల నగదును స్వాధీనం చేసుకు
పట్టాదారు పాస్ పుస్తకాలు అందించి రైతులకు భరోసా అందించాలని కోరుతు గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నారాయణపురం గ్రామ రైతులు వంటావార్పు నిర్వహించి తహశీల్దార్ వివేక్కు వినతి పత్రం అందించారు.