దేవాదుల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.18,500 కోట్లకు పెంచుతూ అధికారులు చేసిన ప్రతిపాదనలను స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) తిరస్కరించింది. ప్యాకేజీల వారీగా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించ
Palamuru | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతుల మంజూరుపై కేంద్రం మరోసారి చేతులెత్తేసింది. ఏపీ సర్కారు సమ్మతిస్తేనే ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేస్తామని కేంద్ర జలసంఘం మరో మెలిక పెట్టింది. లేదంటే ట్రిబ�
Indiramma houses | ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంటతండాలో విచారణకు వచ్చిన డిప్యూటీ తహసీల్దార్ నర్సయ్య, తండా కార్యదర్శి గుగులోత్ రాజును గ్రామస్త
Red Cross | ఆర్.వెంకటాపూర్ గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం సందర్బంగా గురువారం ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.