మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కో–ఆప్షన్ సభ్యులలో ఒకరిని ట్రాన్స్జెండర్స్కు అవకాశాలు కల్పించాలని నాగర్ కర్నూలు జిల్లా ట్రాన్స్ జెండర్స్ సొసైటీ సభ్యులు మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్ర�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల కాలంలో సరైన నిధులు కేటాయించక సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధిలో కుంటుపడి దయనీయ స్థితిలో ఉన్నదని నాప్ స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ గ్రామానికి అవినాభావ సంబంధం ఉంది. పగిడిద్దరాజు ఇక్కడి నుంచి బయలుదేరితేనే మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది. రె�
దేశానికి స్వాతంత్య్రం కోసం పోరాడిన తమను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని స్వాతంత్య్ర సమరయోధుడు బేరి అడవయ్య ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన గణతంత్ర దిన వేడ�