పట్టాదారు పాస్ పుస్తకాలు అందించి రైతులకు భరోసా అందించాలని కోరుతు గురువారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నారాయణపురం గ్రామ రైతులు వంటావార్పు నిర్వహించి తహశీల్దార్ వివేక్కు వినతి పత్రం అందించారు.
Maoist Jagan | ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్క వహించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ గురువారం ఒక లేఖలో పేర్కొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని టస్సార్(దసలిపట్టు) కాలనీని గురువారం ఏపలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సహాయ పట్టుపరిశ్రమ అధికారి జీవీ హరికృష్ణ ఆధ్వర్యంలో చింతూర్, రంపచోడవరాని�
మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని దందాలను నిర్వహిస్తున్నారని అది తన దృష్టికి వచ్చిందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పేర్కొన్నారు.
ప్రజలు, విద్యార్థులు, యువత ఆంటీ డ్రగ్స్ కి పూర్తిగా సహకరించాలని, యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామును గ్రామస్థాయికి తీసుకెళ్లాలని బసంత్ నగర్ ఎస్ఐ స్వామి పేర్కొన్నారు.