మానేరు నదిపై మరో చెక్డ్యామ్ ధ్వంసమైంది. నవంబర్ 21న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల రెండు గ్రామాల శివారు మధ్య మానేరు నదిపై నిర్మించిన చెక్డ్యామ్ పేల్చివే�
భారతదేశ వంటకాలతో(Indian cuisine) పాటు వివిధ దేశాల వంటకాలను తాను ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తానని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెత్ విన్ ఓవెన్( Gareth Wyn Owen) అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల(Panchayath elections) నేపథ్యంలో కాంగ్రెస్(Congress) నాయకులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తూ బీఆర్ఎస్ మద్దతుదారుల సర్పంచ్ అభ్యర్థులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారని ఎమ్మెల్యే సునీత లక్ష్మా
సెంట్రింగ్ స్టీలు దొంగతనాలు నగరంలో విచ్చలవిడిగా జరుగుతున్నాయని, తక్షణమే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వాటిని అరికట్టాలని శ్రీ సిద్ధి వినాయక వెల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. యాదగిరి కోరారు.