Heavy rain | నెన్నెల మండలంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో లంబాడి తండా ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
MLA Bojju Patel | దస్నాపూర్ గ్రామంలో ఈనెల 29న జరిగే హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.
Soaked paddy | అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని తరుగు తీయకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సారంగాపూర్ మండలంలోని ధని గ్రామం వద్ద స్వర్ణ- నిర్మల్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
BRS | రైతులకు న్యాయం చేయాలని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు పట్టణ సోషల్ మీడియా ఇన్చార్జి, మాజీ కౌన్సిలర్ రేవల్లి మహేష్ అన్నార�
Nizamabad | మహారాష్ట్రలోని సతారా జిల్లా పరిధిలో ఉన్న ఓ ఫార్మా కంపెనీలో అక్రమంగా మత్తు పదార్థం (అల్ఫ్రాజోలం) తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య వెల్లడించారు.
Collector Rajarshi Shah | భూముల కొలతల్లో సర్వేయర్ల పాత్ర కీలకమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కారయక్రమంలో ఆయన మాట్లాడారు.
Parvathagiri | కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. అప్పులు చేసి పంటలు పండిస్తే కొనుగోళ్లు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.