మోసపూరిత మాటలతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో దుర్మార్గపు పాలన నడిపిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
Nallagonda | శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర మాజీ కల్లుగీత కార్పొరేషన్ తొలి చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జూన్ 1న అమెరికాలోని డల్లాస్ నగరంలో జరగనున్న బీఆర్ఎస్ రజతో సభకు పరకాలచ భూపాలపల్లి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యేలు చల్ల ధర్మారెడ్డి, వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి తరలి వెళ్లారు.
జూన్ 2వ తేదీన నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించే వేడుకలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా నియామకమయ్యారు.
ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ కమీషనర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి ఈ నెల 28వ తేదిన జీవో నంబర్ 801298-3/2025/ఎఫ్1ను విడుదల చేశారు.
దామెర మండల కేంద్రంలోని విత్తన షాపులతోపాటు ఊరుగొండ, కొగిల్వాయి గ్రామాల్లోని ఫర్టిలైజర్స్ అండ్ ఫెస్టిసైడ్స్ దుకాణాలను మండల వ్యవసాయ శాఖ అధికారి రాకేష్ శుక్రవారం తనిఖీ చేశారు.
బీఈడీ కోర్స్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎడ్సెట్-2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన్నట్లు కాకతీయ విశ్వవిద్యాలయ భౌతికశాస్త్ర విభాగం ప్రొఫెసర్, టీజీ ఎడ్సెట్-