Medak Church | భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు, భక్తులు రావడంతో చర్చి లోపలి ప్రాంగణం సందడిగా మారింది.
MLC Kodandaram | తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ వెంకట్రాంరెడ్డి, సమితి సభ్యులు అదివారం ఎమ్మెల్సీ కోదండరాంకు వినతి పత్రం అందజ�
Bear attack | రైతుపై ఎలుగుబంటి(Bear attack) దాడికి పాల్పడిన సంఘటన రామాయంపేట మండలం సదాశివనగర్(Sadashicanagar) గిరిజన తండాలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
సైక్లింగ్లో విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దుతానని జాతీయ సైక్లింగ్ అవార్డు గ్రహీత, ఖేలో ఇండియా రామాయంపేట సెంటర్ కన్వినర్ దండు యాదగిరి పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆ నిరుపేద మనస్తాపం చెందాడు. తొలుత జాబితాలో ఉన్న పేరు ఆ తర్వాత ఎందుకు మాయమైందని మథనపడ్డాడు. దీనికి కాంగ్రెస్ నాయకులే కారణమని భావించాడు. ‘ఇందిరమ్మ ఇల్లు గురించి నా చావుకు కారణం కాంగ�
నిర్వహణకు నోచుకోక స్ట్రీట్లైట్లు వెలగకపోవడంతో నగర వీధుల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. దీంతో నగరవాసులు రాత్రివేళల్లో పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గడిచిన కొన్ని నెలలుగా వీధి దీపాల నిర్వహణ విషయం�
Khammam | మూడు వేర్వేరు కేసుల్లో రూ.14 లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని, 11 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఖమ్మం సీపీ సునీల్దత్ తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీలి విప్లవానికి స్వర్ణయుగమని, కేసీఆర్ మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట వేశారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ అన్నారు.