కాకతీయ విశ్వవిద్యాలయ గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలో భాగంగా సోషల్ సైన్సెస్, ఆర్ట్స్విభాగాల ఆధ్వర్యంలో రెండురోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సోషల్ సైన్సెస్, ఆర్ట్స్ విభాగాల డీన్ ప్రొఫెసర్ బి
బీఆర్ఎస్ పాలనలోనే సర్వ మతాలకు సమానం ప్రాతినిధ్యం లభించిందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
ఆశాల పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వ తీరును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ఆరోగ్య కేంద్రం వద్ద ఆశాలు మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు(Cybercrimes )కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సుంకరి జ్యోతి అన�