రాష్ట్రంలో వీధికుక్కలు(Stray Dogs) స్వైరవిహారం చేస్తున్నాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ప్రాథమిక దశలోనే చిన్నారులలో వినికిడి శక్తిని, సమస్యలను గుర్తిస్తే చికిత్స అందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.వాణి అన్నారు.
Excise department | ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) ద్వారా 53 మంది అధికారులకు పదోన్నతులు వచ్చాయి. సోమవారం జరిగిన సమావేశంలో డీపీసీ ఛైర్మన్ వికాష్రాజ్, జెడీ కన్వీనర్ సెక�
రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియ చేపట్టిందని, ఈ క్రమంలో కొనుగోలు ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.