ములుగు జిల్లా వాజేడు మండలం లోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగారా బొగత జలపాతనికి ఆదివారం పెద్ద ఎత్తున్న పర్యాటకులు వివిధ ప్రాంతల నుండి తరలి వచ్చారు.
Adilabad | కొత్తగా ఇంటి నిర్మాణం చేసేప్పుడు గర్భంతో ఉండవద్దన్న మూఢ నమ్మకంతో గర్భ విచ్ఛిత్తి మాత్రలు బలవంతంగా తినిపించటంతో గర్భిణి మృతి చెందిన ఘటన అదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది.
50 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా నెలకు 5 వేలు రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ డిమాండ్ చేశారు.
Get together | పదవ తరగతి పూర్తి చేసుకుని 26 సంవత్సరాలు గడిచిన తర్వాత పుర్వ విద్యార్థులంతా ఒక దగ్గర కలుసుకోవడం ఆనందంగా ఉందని బజార్ హత్నూర్ ఉన్నత పాఠశాలలో చదివిన 1998-1999 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనను ముందుకు తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని నల్గొండ జిల్లా కేంద్రంలోని 11వ వార్డు ప్రజలు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు డల్లాస్ సిద్ధమైంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) హాజరుకానున్నారు.
ములుగు జిల్లా మల్లంపల్లి మండలాన్ని తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత ములుగు జడ్పీ చైర్మన్ జగదీష్ (జేడీ) మల్లంపల్లిగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేసే విధంగా సర్దుబాటు ఉత్తర్వులు ఉండాలని, అసంబద్ధమైన రేషనలైజేషన్ నిబంధనలు పాటించాలనడం విడ్డూరమని పిఆర్టియుటిఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మందల తిరుపతి రెడ్డి మండిపడ్డారు.
న్యూఢిల్లీ నుండి పద్మశ్రీ అవార్డు పొంది తొలిసారి వరంగల్ నగరానికి వచ్చేసిన ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు వివిధ కులాల సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు.