యూనియన్లకు అతీతంగా ఇటీవల మృతి చెందిన నిరుపేద జర్నలిస్ట్ శంకర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడం అభినందనీయమని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.
Revenue conferences | భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గ్రామ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి తెలిపారు.
Rythu Bharosa | పంట పెట్టుబడి సాయం కోసం రైతులకు అందించే పంట సాయం రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు నర్సారెడ్డి, చాకలి పోచయ్య డిమాండ్ చేశారు.
శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి శివాలయ అభివృద్ధి కోసం బుధవారం మరికల్ పట్టణానికి చెందిన అడ్వకేట్ లకాకుల అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులకు 25 వేల రూపాయలను అందజేశారు.